నల్లగొండ : రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని అడిషనల్ ఎస్పీ జి. మనోహర్ అన్నారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్ లచ్చు నాయక్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవార�
సిద్దిపేట : వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్ కళాశ�
Vanasthalipuram | వనస్థలిపురంలో పాల వ్యాను బీభత్సం సృష్టించింది. సుష్మా థియేటర్ సిగ్నల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన పాల వ్యాను అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
జగిత్యాల : పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 20,21,37వ వార్డ్ లలో మున్సిపల్ ఛైర్పర్సన్ డ�
Bandi Sanjay | సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచిన కేసులో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి
సంగారెడ్డి : జిల్లాలోని జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆనంద్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి స్థానికులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం ఉదయం పారిశ్రామిక వాడలోన
Minister Viswaroop | కోనసీమ జిల్లా పేరు మార్పునకు వ్యతిరేకంగా అమలాపురంలో పెద్దఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 2 వందలకుపైగా నిందులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా రాష్ట్ర మంత్రి వి�
Minister Satyavathi Rathod | మతపరమైన అలజడి సృష్టించే నాయకులకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ స్థాపించే పార్టీ �
Nidamanuru | నిడమనూరు (Nidamanuru) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముకుందాపురం వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Rain | రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో చాలా చోట్లా మొస్తలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. అంగప్రదక్షిణ టోకెన్లను బుధవారం (15వ తేదీ) నుంచి ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్కు వెళ్తుంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్తో డబ్లిన్ వేదికగా రెండు టీ20లు ఆడాల్సి ఉంది. దీనికోసం గతేడాది చేసినట్లే మరో యువ జట్టును పంప�