హైదరాబాద్ : సీఎం కేసీఆర్ను ఒప్పించి కిష్టగిరి గ్రామానికి సాగు నీరందిస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పల్లె నిద్రలో భాగంగా మంత్రి వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సం�
హైదరాబాద్ : నగరంలో సోమవారం రాత్రి పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తున్నది. మేడ్చల్ జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజులరామారం, షాపూర్, కుశాయిగూడ, చర్
‘‘కుమారుడు పుట్టినప్పుడు కాదు.. అతను అందరి మెప్పూ పొందినప్పుడు కదా తల్లిదండ్రులకు పుత్రోత్సాహం’’ అని ఒక పాత పద్యం ఉంది కదా. ఇంగ్లండ్ మాజీ సారధి జో రూట్, యువ ఆటగాడు ఓలీ పోప్ ఇద్దరి తండ్రులకు అదే కలిగింది. న్
చెన్నై : తమిళనాడులో జరిగిన రథోత్సవం వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్నది. రథాన్ని లాగుతున్న సమయంలో భక్తులపై పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలోని పాపరకట్టికి
హైదరాబాద్ : జనగామ పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం జరిగిన పలు వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కొడకండ్ల మండలం రామన్నగూడెంలో బొడ్రాయి ప్రతిష్టాపన, దుర్గమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ బోన�
మద్యం మత్తులో ఎప్పుడూ భార్యతో గొడవ పడే ఆ వ్యక్తి.. ఆ రోజు తల్లితో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో తల్లిని కొట్టాడు. దాంతో ఆమె నడుము ఫ్రాక్చర్ అయింది. ఈ విషయం తెలిసిన అతని తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది. కు
తిరువనంతపురం: సీఎం ప్రయాణించిన విమానంలో ప్రయాణికుల మాదిరిగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణించారు. విమానం ల్యాండ్ కాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. �
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో బౌలర్లు పూర్తిగా విఫలమవగా.. రెండో మ్యాచ్లో కొంత పోరాడినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మాజీలు చాలామంది రిషభ్ �
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సుక్మా, దంతెవాడలో పోలీసులు ఘన విజయం సాధించారు. చాలా సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న మహిళా నక్సలైట్తో పాటు మరో వ్యక్తి పోలీసుల
భోపాల్: ఒక వాటర్ పార్క్లో మహిళలను కొందరు వ్యక్తులు వేధించారు. ఆ కుటుంబ సభ్యులు దీనిపై నిలదీయగా ఆ గ్యాంగ్ వారిపై కర్రలతో దాడి చేసింది. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ర�
ఈ సోషల్మీడియా యుగంలో ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోలు కామన్ అయిపోయాయి. ఫాలోవర్స్ను పెంచుకునేందుకు చాలామంది ప్రతిరోజూ ఏదో ఒక వీడియో తీస్తూనే ఉన్నారు. కాగా, ఓ యువతి టెర్రాస్పై డ్యాన్స్ వ
తమ పిల్లలకు ట్రాన్స్జెండర్ పాఠాలు చెప్తున్నారంటూ ముగ్గురు తల్లులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో సదరు స్కూల్పై కేసు వేశారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో వెలుగు చూసింది. మౌంట్ లెబనాన్ స్కూల్�
నర్మెట, జూన్ 13 : జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని కాంగ్రెస్, బీఏస్పీ, ఎమ్మార్పీఎస్లకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగి�