సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడి సమస్య తెలుసుకుని చలించిపోయారు. వారి కుంటుంబానికి కొండంత అండగా నిలిచారు. వెంట�
దొంగలు తాపీగా దొంగతనం చేశారని మనం వింటుంటాం. తాజాగా తిరుపతి పట్టణంలో జరిగిన భారీ దొంగతనం ఈ కోవకే చెందుతుంది. ఓ వ్యాపారి ఇంటిని దోచుకున్న దొంగలు.. ఆ ఇంట్లోని సీసీ కెమెరాలు కూడా విప్పుకుని పోయారంటే.. వాళ్లు ఎ
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ప్రతి నిత్యం యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని లింబిని దీక్ష భూమిలో నిర్వహి�
జనగామ : పట్టుదలతో చదవాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. అప్పటి వరకు విశ్రమించొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్�
తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ నిర్మించిన శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఉదయం జలాధివాసం నిర్వహించారు. జూన్ 23న ఆలయ మహా సంప్రో�
ఎవరితోనూ సంబంధం లేకుండా.. మన చుట్టూ ఎప్పుడూ జరుగుతుండే గొడవలకు దూరంగా.. అసలు మన భూమినే వదిలేసి.. చీకట్లో ఒంటరిగా, ఎటువంటి సహాయం లేకుండా అంతరిక్షంలోని చీకట్లోకి వెళ్లిపోవాలంటే.. ఎంత మంది ముదుకొస్తారు? అసలు ఆ �
మహబూబాబాద్ : జిల్లాలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయం గుడికి మైకుల�
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైంగా, కొందరు ఫుల్ టైంగా ఉన్నారు. కానీ జయశంకర్ సార్ లైఫ్ టైం ఉద్యమకారుడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక న�
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు మరోసారి సీబీఐ నోటీసులు అందాయి. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. న్యాయవ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని ఈ నోటీసు�
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో యువ కీపర్ రిషభ్ పంత్కు చోటు దక్కడం కష్టంగా కనపడుతోందని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన 5 టీ20ల సిరీస్లో పంత్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో పంత్
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రాణహితగా విలసిల్లుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర�
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు అ�
ఆంధ్రప్రదేశ్ 1998 డీఎస్సీలో సంచలనం నమోదైంది. 24 ఏండ్ల తర్వాత డీఎస్సీ అభ్యర్థుల జాబితాకు మోక్షం రావడంతో సంచలనాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఉపాధ్యాయుడిగా నియమితులు కానున్న ఒకరు నిత్యం కూలీ చేసుకుని జీవించే వ్య�