న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ధన్యవాదాలు చెప్పారు. ఒకవైపు దేశంలో నిరుద్యోగం పెరుగుతుండగా, మరోవైపు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల ఖాళీలు లక్షల్లో ఉన్నాయ�
జాతీయ స్థాయిలో జరిగే మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం తెలంగాణ రాష్ట్రం జట్టును ప్రకటించింది. మహిళల అండర్ 17 నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో తలపడే జట్టును తెలగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) ప్రకటించిం
జ్యోతినగర్, జూన్ 13 : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఎన్టీపీసీ పట్టణ పరిధి రెండో డివిజన్ పీకే రామయ్యకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్ల�
చండీగఢ్ : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చండీగఢ్ అధికారులు సోమవారం హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో 46 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత కేసులు �
నల్లగొండ,జూన్ 13 : నల్గొండ జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహు
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని అక్కడి తెలు�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేస�
గుండెపోటు.. ఇది ఎవరికైనా రావొచ్చు. ఇంతకుముందు 50 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూసేవాళ్లం. కరోనా తర్వాత చాలా చిన్న వయస్సువారు కూడా గుండెపోటుతో మృతిచెందారు. అయితే, చిన్నవయస్సువ�
పాట్నా: బీహార్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చరిత్రను ఎవరైనా మార్చగలరా? అని ప్రశ్నించారు. ‘చరిత్ర�
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. మందు మత్తుకు బానిసలైపోయారు. ఎక్కడా చోటు దొరకనట్లు ఏకంగా పోలీస్ అవుట్ పోస్టులోనే బార్ తెరిచారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో వెలుగు చూసింది. ఆదివారం సాయంత్రం ఒక అ�
రాయికోడ్, జూన్ 13 : బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన న్యాల్కల్ మండలం ముంగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెనుగు అంజయ�
న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో టీకాలు కవరేజీని పెంచాలని, జాగ్రత్తగా ఉండాలని సూ�
ధర్మారం, జూన్ 13 : బాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్