సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొదలవడానికి ముందు.. భారతే ఫేవరెట్. టీ20 స్పెషలిస్టులకు కొదవలేని టీమిండియా ఓడిపోతుందనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. అలాంటిది మొదటి రెండు మ్యాచుల్లో ఓటమి చవి చూసిన భారత్.. సిరీస్ ఓటమికి �
కరీంనగర్ : పల్లెలు పట్టణాలుగా మారాలి. అధునీకరణ చెందిన పట్టణాలుగా మెరువాలి. ఆ పట్టణాలను చూసి ప్రజలంతా మురవాలన్న నినాదంతోరాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నార�
శ్రీకాకుళం నుంచి వచ్చిన రైలులో మృతదేహం బయటపడి కలకలం రేపింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి చేరుకున్న రైలు జనరల్ బోగీలో మృతదేహం బయటపడింది. తిరుపతి రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన బోగీలను శుభ్రం చేస్తుండగా..
పాట్నా: భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలో ఇద్దరు చైనా జాతీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్పోస్ట్ నుంచి నేపాల్లోకి ఆదివార�
మహబూబాబాద్ : రూ.100 కోట్లతో తొర్రూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.పట్టణ అభివృద్ధికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత ప�
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కో�
Mega health camp | వీఆర్కే దవాఖానలో ఈ నెల 22 వరకు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ అన్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీతను పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తి వెళ్లకుండా ఆమె కారును రామగిరిలో పోలీసులు నిలిపివేశారు. పరిటాల సునీతతోపాటు ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్...
సిద్దిపేట : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పాట�
నల్లగొండ : నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ నిర్వాహకులు మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు. మామిడి పేరు వినపడగానే నోరూరించే బ