హైదరాబాద్ : దేశంలో ప్రశ్నించే గొంతులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అణిచివేస్తున్నారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను నిలువరించాలంటే సీఎం కేసీఆర్ లాంటి దార్శనికుడు జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషి�
Smriti Irani | కేంద్రమంత్రి స్మృతి ఇరాని కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాజేంద్రనగర్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నానన�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నించనున్నారు. రాహుల్ గాంధీని ఇప�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొని అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పథకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. అయితే, ఈ క్రమంలో అగ్నిపథ్ స్కీ�
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. వాష్టింగన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ పోలీస్ అధికారి సహా ముగ్గురు గాయపడ్డారన�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని క�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయి. కుప్వారాలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎ�
అమరావతి : శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్కు చె�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. అయితే, అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్
పాట్నా : బిహార్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బిహార్లో పిడుగులకు 17 మంది దుర్మరణం చెందారు. ఆయా ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్�