ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మావలలో జర�
ధర్మసాగర్, జూన్ 12: ఉపాధి హామీ పనులు భేష్గా జరుగుతున్నాయని జాతీయ గ్రామీణ అభివృద్ధి అధికారుల బృందం పేర్కొంది. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం కమ్యూనిటీ భూమిలో గ్రామంలో నీటి నిల్�
ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జించే లీగ్స్లో ఐపీఎల్ ఒకటి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షు సౌరవ్ గంగూలీ కూడా చెప్పాడు. దాదాపు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూసే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా ఐపీఎల్ ఎక్కువ రెవెన్యూ
కంగ్టి, జూన్ 12 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భోజ్యనాయక్తండా బీటీరోడ్డుకు భూమిపూ�
ప్రేమించిన యువతితో వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారకంగా ఉన్న యువకుడిని స్థానికుల సాయంతో స్నేహితుడు తొలుత శ్రీసిటీ దవాఖానకు.. అక�
హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ భారీగా పెట్టు�
ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. దీనికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే దీని టీవీ, డిజిటల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాదితో స్టా�
జవహర్నగర్, జూన్ 10: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త హంగలను సంతరించుకుంటున్నాయని కార్మికశాఖ మంత్
జయశంకర్ భూపాల పల్లి : రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రకాలుగా అన్యాయం చేశాయి. గ్రామాలను గత్తర లేపాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. 5వ విడత పల్లె ప్ర�
తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్న కడప రైతులు కూడా క్రాప్ హాలీడే ప్రకటించారు. గత ఏడాది కూడా వరి పంటకు విరామం ఇచ్చిన సీఎం సొంత జిల్లా రైతులు.. ఈ ఏడాది కూడా వరి వేసేది లేదని భీష్మించుకు కూర్చున్న�
రోజుకు ఐదురకాల పండ్లు లేదా కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలామంది. అయితే, ఆరోగ్యకర ఆహారం అంటే ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకోవడం కాదు.. వేటిని తీసుకుంటారనేది ముఖ్యమని అంటున్నారు నిపుణులు. ఇందుకో
జయశంకర్ భూపాలపల్లి : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టైలే వేరు. ఒక్కసారి జనంలోకి వెళ్తే చాలు..ఆయన ప్రజలతో కలిసిపోతారు. వారి కష్ట సుఖాల్లో భాగం అవుతారు. ఇదే తరహాలో ఓ గ్రామంలో పల్లె ప్రగతి కార
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి కలెక్టర్శరత్, నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ, గద్వాల కలెక్టర్గా కోయ శ్రీ�