భారత కెప్టెన్గా యువ కీపర్ రిషభ్ పంత్ వరుసగా ఐదో మ్యాచులోనూ టాస్ ఓడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో ఒక్కసారి కూడా పంత్ టాస్ గెలవకపోవడం గమనార్హం. కాగా, గత మ్యాచ్లో గాయపడిన సఫారీ సారధి టెంబా
నిర్మల్ : రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగా పంటను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం సొంత
స్లీప్ ఆప్నియా.. దీన్నే దీర్ఘకాలిక నిద్రలేమి అంటారు. ఇది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. నిద్రలో శ్వాస కొద్ది సేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. శ్వాస సక్రమంగా లేనందువల్ల రక్తంలో ఆక్సిజన్ �
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. గత నెల మేలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇ�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 75 స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ సోమవారం నాడు బెంగళూరులో ప్రధాని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన �
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుప్వారాలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఆదివారం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించింది. లోలాబ్ ప్రాంతంలో షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో�
భారత్కు టీ20 ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. తన కుమారుడి ఫొటోలు విడుదల చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా ట్వీట్ చేసిన యువీ.. భార్య, కుమారుడితో ఉన్న ఫొటోలు షేర్ చేశాడు. వీటితోప�
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. కొత్త భవనంలో సమావేశాలను ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, కొత్త భవనం భారతదేశ స్వ�
హైదరాబాద్ : ఆసియాన్ – ఇండియా మీడియా ఎక్స్ఛేంజీలో భాగంగా పది ఆసియా దేశాలకు చెందిన 20 మంది జర్నలిస్టుల బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా బృందం ఆదిభట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను ఆదివారం సందర
టోక్యో ఒలింపిక్స్లో ప్రపంచ దిగ్గజాలను వెనక్కు నెట్టి జావెలిన్ త్రోలో పసిడి పతకం అందుకున్న నీరజ్ చోప్రా.. మరోసారి సత్తా చాటాడు. ఫిన్ల్యాండ్ వేదికగా జరిగిన క్వార్టేన్ గేమ్స్లో కూడా బంగారు పతకం సాధించ�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం త్రివిధ దళాల ఉన్నతాధికారులు అగ్నిపథ్ స్కీమ్పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశా�
భోజనం అడిగితే పెట్టలేదని భార్యను చిత్రవధ పెట్టాడా భర్త. విపరీతంగా కొట్టి, దిండుతో మొఖం నొక్కేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే పడుకొని నిద్రపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని సుల్తాన్పుర్లో వెలుగు చూసిం�
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి భారత కీర్తి పతాకను ఎగరేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్. ఆమెకు 2018లోనే నబనీత్ గోస్వామితో వివాహమైంది. అయితే వీళ్లిద్దరూ విడాకులకు అప్లై చేశారంటూ ఇటీవల కొన్ని వార్తల�