టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి భారత కీర్తి పతాకను ఎగరేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్. ఆమెకు 2018లోనే నబనీత్ గోస్వామితో వివాహమైంది. అయితే వీళ్లిద్దరూ విడాకులకు అప్లై చేశారంటూ ఇటీవల కొన్ని వార్తల�
Covid-19 | గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. శనివారం 13వేలకుపైగా కొత్త కేసులు నమోదవగా.. ఆదివారం కాస్త తగ్గాయి. అయినా, 12వేలకుపైగానే కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,899 మంది వైర�
పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా, 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి..తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో �
బాల్కొండ : కేసీఆర్లో తెలంగాణ ఉద్యమకాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టపైనేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులను ఆదివారం ఆయన ప
Sircilla | సిరిసిల్ల పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్తో ప్రమాదవశాత్తు వ
Reactor blast | చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో.. దుర్వాసనతో
‘కశ్మీర్ ఫైల్స్’పై తను చేసిన వ్యాఖ్యల గురించి హీరోయిన్ సాయి పల్లవి వివరణ ఇచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పిన ఆమె.. ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు తను చేయలేదని స్పష్టంచేసింది. ‘‘నా దృష్ట�
ఈ ఏడాది భారత్లో జరిగే చెస్ ఒలింపియాడ్లో కచ్చితంగా మన దేశం మెడల్ సాధిస్తుందని దేశపు తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ధీమా వ్యక్తం చేశాడు. భారత యువకులు చెస్ లెగసీని ముందుకు తీసుకెళ్తారని తను ఆశిస్త