ముంబై : బహిష్కృత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మహారాష్ట్రలోని భీవండి పోలీసులు సమర్లు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరక వ్యాఖ్యలకు సంబంధించి సోమవారం వాంగ్మూలం నమోదు చేసేందుకు నోటీ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి ఒకరు ఇటలీలో దుర్మరణం పాలయ్యారు. స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లిన అతడు అలల ధాటికి సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. మృతుడు కర్నూలు నగరానికి చెందిన దిలీప్గా గుర్తించార�
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొత్తులపై బీజేపీ నేతలు, జనసేన నేతలు తలో రకంగా మాట్లాడుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నే�
Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గత నెల 3న ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 11 వరకు 19 లక్షల మందికిపైగా యాత్రలో పాల్గొన్నారని బ్రదీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ ఆదివారం తెలిపిం�
నిజామాబాద్ : కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు – భవనాల �
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం యోగనరసింహుని అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆ�
న్యూఢిల్లీ : ఎల్ఏసీ వెంట శాంతి కోసం భారత్తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే తెలిపారు. రెండు పొరుగు దేశాలనీ, సత్సంబంధాలు కొనసాగించడం భారత్, చైనాకు ప్రయోజనాలకు అనుగుణంగాఉన్నాయ�
సిద్దిపేట : కాంగ్రెస్లో మరోసారి వర్గబేధాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. వరంగల్ డిక్లర
సిద్ధిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. కరీంనగర్ నుంచి హైదరాబ
హైదరాబాద్ : పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక
హైదరాబాద్ : తెలంగాణ సాహితీ సౌరభాలను ‘విశ్వంభర’తో విశ్వవ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన కవి సింగారెడ్డి నారాయణరెడ్డి (సినారె) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జ్ఞానపీఠ్ అ
హైదరాబాద్ : వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపిం�