ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా.. భారత స్టార్ పేసర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అదే జట్టుకు ఆడిన మహమ్మద్ షమీ.. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడతాడని తాన�
బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్కు క్రికెట్ అంటే ఎనలేని అభిమానం. ఆ మక్కువతోనే ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అబుదాబి నైట్ రైడర్స్ జట్టును కూడా కొనుగోలు చేశాడు. ఇప్పుడు తా�
కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజ
ప్రస్తుతం క్రికెట్ లోకమంతా ఆశ్చర్యంగా గమనిస్తున్న ఆటగాడు దినేష్ కార్తీక్. తన వయసు ఆటగాళ్లంతా రిటైర్ అయిపోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో.. అతను మాత్రం అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టులోకి దూసుకొచ్చాడు. సౌత�
ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, దేశం చీకట్లోకి నెట్టేలా ఆ నిర్ణయాలున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యుత్ రం�
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ టీ20 సిరీస్లో అత్యంత పేలవ బ్యాటింగ్తో అందరినీ నిరుత్సాహపరిచిన ఆటగాడు రిషభ్ పంత్. వైడ్ వెళ్తున్న బంతులను అనవసరంగా ఆడి వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటు అయిపోయింది.
ప్రపంచంలో తాము దేవదూతలమని అమెరికా భావిస్తుందని, ఆ స్థానాన్ని రష్యా ఆక్రమిస్తుందని భయపడుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. నూతన ప్రపంచంలో శక్తిమంతమైన, బలమైన దేశాలు నియమాలు సృష్టిస్తాయన�
గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అన్ని రంగాల్లోను దేశాన్ని అధోగతి పాలుచేసిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మ�
ప్రస్తుతం భారత క్రికెట్లో అందరి నోటా వినిపిస్తున్న పేరు దినేష్ కార్తీక్. ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఎవరూ ఊహించని విధంగా భారత జట్టులో పునరాగమనం చేశాడు. విమర్శకులకు తన బ్యాటుతో సమాధానం చెప్తూ వచ్చే టీ20