న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిన హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న ఆయనను ఆ హోదాతో పాటు
టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా ట�
హైదరాబాద్ : జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీని పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఆయన త్వరలో దిల�
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలని కూడా ఈ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ (ఈయూ) చీఫ్ ఉర్�
లక్నో: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్ప వ్యాఖ్యలు చేయడంపై ఉత్తర ప్రదేశ్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం ముస్లి�
ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు.. రైతుల పట్ల పక్షపాతం చూపాల్సిన అవసరం ఉన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ చొరవ అత్యంత ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రైత�
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అంతర్జాతీయ స్థాయిలో తొలి మ్యాచ్
వైసీపీ పార్టీ అధినేత జగన్ను వీడేది లేదని, మరో పార్టీలో చేరేది లేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అపారమైన నమ్మకమున్నదన్నారు. ప్రజల కోసం పనిచే�
Prathyusha Garimella | ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (Prathyusha Garimella) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఇంట్లోని బాత్రూంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు
భోపాల్: కిలో బరువు తగ్గితే వెయ్యి కోట్ల చొప్పున నిధులు ఇస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఊబకాయమున్న బీజేపీ ఎంపీకి ఈ మేరకు సవాల్ విసిరారు. దీంతో దీనిని సీరియస్గా తీసుకున్న ఆయన
తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల రాహుల్ శ్రీవాస్తవ్ 74వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఇటలీలో జరుగుతున్న కట్టోలికా చెస్ ఫెస్టివల్ 2022లో 8వ గేమ్ను డ్రా చేసుకున్న ర
త్వరలో జరుగనున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కుమ్మరి కొండయ్య తెలిపారు. వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటున్నాడీ పెద్దాయన. 1987 నుంచి ఇవాల్టి వరకు క్రమం తప్పకుండా సర్
హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్కు ఎన్నికైన నిఖత్ జరీన్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా గురువారం మొదలైన సె�