సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన ఘటన దురదృష్టకరమని, ఈ ఆందోళనలో వరంగల్ యువకుడు రాకేశ్ మృతి తనను కలిచివేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎంతో భవి�
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ముంబై సారధి పృథ్వీ షా.. తన ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న సెమీఫైనల్లో తనదైన ఆటతీరుతో ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అదే సమయంలో అతనితోపాటు ఓ�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మొన్న �
తన అద్భుతమైన పేస్తో అందరినీ ఆకట్టుకొని భారత జట్టుకు ఎంపికైన జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐద టీ20ల సిరీస్లో సెలెక్ట్ అయిన అతనికి ఇంకా భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. అదే సమయంలో స�
'అగ్నిపథ్ స్కీం' అనేది కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయమని మంత్రి సింగిరెడ్డి
నిరంజన్రెడ్డి మండిపడ్డారు. త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆర్పీఎఫ్ జరిపిన కాల్పుల్లో వరంగల్ యువకుడు మృతిచెందాడు. అతడిని ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన రాకేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు