న్యూఢిల్లీ : గతవారం రోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వైరస్ మళ్లీ ప్రతాపం చూపుతోందని స్పష్టమవుతున్నది. వరుసగా నాలుగు రోజుల పాటు రోజువారీ ఇన్ఫెక్షన్లు 7వేలకుపైగానే నమోదయ్యాయి. శుక్
భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన
విజయవాడ రైల్వే స్టేషన్లో మూడేళ్ల బాలిక కిడ్నాప్నకు గురైంది. పాప కనిపించకుండాపోయిన విషయాన్ని గుర్తించిన తల్లి అంతలోనే తేరుకుని రైల్వే స్టేషన్లో వెదికినా ఫలితం లేకపోయింది. దాంతో తన చిన్నారిని ఎవరో ఎత్
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఎలాగైనా గెలవాలని భారత జట్టు ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో జట్టులో కచ్చితంగా దినేష్ కార్తీక్ వంటి ఆటగాడు ఉండాల్సిందేనని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్లో దినేష్ �
ఈ ముగ్గురు.. చిన్నారులు కాదు..చిచ్చర పిడుగులు..స్కేట్ బోర్డుపై కళ్లు చెదిరే విన్యాసాలు చేసి అందరినీ అబ్చురపరిచారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ముగ్గురు చిన్నారుల విన్యాసాల వీడియో ఫేమస్ కా
న్యూఢిల్లీ : కాలుష్య కోరల్లో చిక్కుకున్న గంగా నదిని పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఎంత వరకు ఫలించాయో తేలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించనున్నది. ఇం�
కోల్కతా: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్ప వ్యాఖ్యలు చేయడంపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగా�
రాష్ట్రంలోని గ్రామసచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వ్యవహారం ఇంకా ఎటూ తేలడం లేదు. దాంతో ప్రబేషన్ వస్తుందా? రాదా? అని.. వస్తే అందరికీ వస్తుందా..? లేక కొందరినే వరిస్తుందా? అనే అనుమానాలతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచ�
ముంబై: చదువుకున్నంత మాత్రానా మహిళను ఉద్యోగం చేయాలని బలవంతం చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. గ్రాడ్యుయేట్ అయిన మహిళ బయటకు వెళ్లి పని చేయాలా లేక ఇంటి వద్దనే ఉండాలా అన్నది పూర్తిగా ఆమె ఛాయిస్ అని �
క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం వల్ల ఆయా జట్లు ఇబ్బందులు పడుతుంటాయి. తాజాగా జరుగుతున్న పాకిస్తాన్, వెస్టిండీస్ వన్డే సిరీస్లో కూడా అదే జరిగింది. విండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో ఫీల్డ
ఢిల్లీ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన తొలి టీ20 లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బాహాబాహీకి దిగారు. ఒకవైపున సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంల�
ముంబై : మహారాష్ట్రలో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎంవీఏ కూటమి మూడు, విపక్ష బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. క్రమంలో ఎన్నికల ఫలితాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ �