ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత బృందం క్యాంపెయిన్ ముగిసింది. చో టై చెన్ చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలవగా.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఓటమి చవి చూసింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్లో భా�
ఆర్మీ అధికారులు తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తారు. భార్య పిల్లలకు దూరంగా ఉంటూ దేశంకోసం పనిచేస్తుంటారు. కాగా, అంబులెన్స్లో ఓ చిన్నారికి జవాన్ తినిపిస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్గా మ
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా తేటతెల్లం చేసింది. సింగపూర్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో చైనా రక్షణ మంత్రి వు కియాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తైవాన్లో అలజడి సృష్టి
అంటార్కిటికా అంటే అందమైన మంచుకొండలే గుర్తుకొస్తాయి. కానీ ఆ అందంచాటునే ముప్పుకూడా ఉందని పరిశోధకులు గుర్తించారు. అంటార్కిటిక్ హిమానీనదాలు గత 5,500 సంవత్సరాల్లోనే అత్యంత వేగంగా మంచును కోల్పోతున్నాయన�
పొడవాటి చేతులు, విశాలమైన ఛాతీలతో బుల్డోజర్లలా ఉండే గొరిల్లా.. ఒక చిన్న సైకిల్ తొక్కుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేసిందీ గొరిల్లా. డాక్టర్ సామ్రాట్ గౌడ అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్.. ఈ ఫన్నీ సంఘటనకు సంబం�
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ మరోసారి చో టైన్ చెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత జట్టు ప్రతిష్ఠాత్మకంగా గెలిచిన థామస్ కప్లో కూడా గ్రూప్ దశ్లో టై చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు ఇండోనేషియన్ మాస్ట�
క్రికెట్లో ఫన్నీ సంఘటనలు చాలానే జరుగుతూ ఉంటాయి. రనౌట్లు, ఓవర్త్రోలు వీటిలో ముఖ్యంగా ఉంటాయి. ఇవి చూసేటప్పుడు ఆ ఆటగాళ్ల తత్తరపాటు చూసి నవ్వొచ్చేస్తుంది. తాజాగా యూరోపియన్ లీగ్ సిరీస్లో కూడా ఇలాంటి ఘటనే �
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్వహించేది ప్రజాదర్బార్ కాదని, అది పొలిటికల్ దర్బార్ అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గవర్నర్ ప్రజా దర్బార్కు తాము జవాబుదారీ కాదని, ప్రజలకే తాము జవాబుదా�
మంచిర్యాల, జూన్ 10, నమస్తే తెలంగాణ : ఆడబిడ్డల కండ్లలో ఆనందం చూసేందుకే పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పండుగ లాంటి వాతావరణంలో రెండో విడత సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీకి తాను రావడం చాలా ఆనందంగా ఉందని బీసీ �
ఆదివారం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షకు ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తెలిపారు. అభ్యర్థులంతా నిర్ధేశిత సమయానికే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూ
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం స్పందించింది. ముషారఫ్ వెంటిలేటర్పై కూడా లేరని, ఆస్పత్రిలో చికిత్స మాత్రమే పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేర�
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి- పస్రా మధ్య శుక్రవారం చోటు చేసుకుంది. �