'ధూమపానం ఆరోగ్యానికి హానికరం..క్యాన్సర్కు కారకం..' అనే మాట ఎక్కడ చూసినా కనపడుతుంది. బస్సులు, సినిమా థియేటర్లు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఇలా అనేక చోట్ల బోర్డులు దర్శనమిస్తాయి. ధూమపానం చేస
జనగామ : ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే గొప్ప సంస్కృతిని సీఎం కేసీఆర్ మొదలు పెట్టారు. అదే బీజేపీ మత తత్వాన్ని పెంచి పోషిస్తూ కలిసి ఉండే ప్రజల మధ్య విషం చిమ్ముతూ విద్వేషాన్ని పెంచుతున్నదని పంచాయతీ రాజ్ శా�
హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాల (ఆగస్టు 8, ఉదయం 11 గంటలకు రవీంద్రభారతిలో జరగనున్న
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లో శుక్రవారం స్వచ్ఛ భారత్ అధికార బృందం పర్యటించింది. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బృందం సభ్యులు పరిశీలించారు. డంపింగ్ యార్డ్లో చెత్త న�
సిద్దిపేట : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు అన్నారు. సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్లో
మహబూబ్నగర్ : మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పలు అభివ
Minister KTR | అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువ�
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామంలో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు సెక్రటరీ తిరు ప్రశాంత్ ఎం.వాడ్నేరే, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్ర
Minister KTR | మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో నిర్మించిన 110 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయ