సిద్దిపేట : ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండి, రుచికరమైన, అత్యధిక న్యూట్రిషన్ కలిగి ఉన్న దక్కనీ గొర్రెలను అధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ది�
Auto driver | ఎల్బీనగర్లో దారుణం జరిగింది. తొమ్మిదేండ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ మూడు రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఎన్టీఆర్ నగర్కు చెందిన సలీమ్.. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
CM KCR | సీఎం కేసీఆర్ నేడు మంత్రులతో భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు.
Parigi | వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రంగంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృ�
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే అందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డులు మంజూరుచేస్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పెండింగ్ బకాయిలన్నింటినీ చెల్లించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామ పంచ
హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని, ఇది ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయమన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నార�
హైదరాబాద్ : ఎనిమిదో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ప్రారంభించారు. ఆయుష్ కార్యాలయంలో ఆయుర్వేద, నాచురోపతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ కా�
తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ చేపట్టారు. ఆలయ ముఖమండపంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ను టీటీడీ చైర్మన్
తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఉచిత సామూహిక వివాహాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సామూహిక వివాహాలు జరిపించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఆగస్టు 7వ తేదీ చాంద్రమా�