బీజింగ్: భారత్పై చైనా మరోసారి ప్రశంసలు గుప్పించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తున్న సహాయ సహకారాలను మెచ్చుకున్నది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ బుధవ
వికారాబాద్, జూన్ 9 : ఉచిత కంటి వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వై�
కాకినాడ జిల్లావాసులను ఓ పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గత 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ పులి పంజాకు చిక్కి నాలుగు పశువులు మృత్యువాత పడినట్లు తెలుస్తున్నది. పులి జాడ దొరక్కప
పరిగి, జూన్ 9 : పరిగి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పరిగిలోని 15వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. �
ముంబై : శివసేన నేత సంజయ్ రౌత్కు ముంబై సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. జూలై 4న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య సతీమణి మేధా సోమయ్య �
జెనివా : రోజులు గడిచిన కొద్దీ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలకు వైరస్ పాకిందని, వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ �
ఘట్కేసర్,జూన్9 : రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుక వచ్చే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ పట్టణ ప్రాంతాలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని మంత్రి చామకూర మల్లారెడ్డి �
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ వల్లే తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించినట్లు కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధ రా�
కణానికి పవర్హౌస్ మైటోకాండ్రియా అయితే, మన శరీరం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మెదడు. ఇతర యంత్రాల మాదిరిగానే, మెదడుకు కూడా నిరంతర సంరక్షణ అవసరం. మానవ శరీరంలోనే అతి ముఖ్యమైన అవయవం మెదడు. మెదడు పనితీరు బ
చేర్యాల, జూన్ 9 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ చక్కదిద్దుతుంటే ఓర్వలేని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెసోల్లు నిత్యం ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేయడం పనిగా పెట్టుకున్నారు. వాటిని వెంటనే మాన�
ముంబై : దేశంలో ఏం జరిగినా దానికి బీజేపీనే బాధ్యత వహించాలని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్ఖైదా దేశంలో పలు ప్రాంతాల్లో దాడ�
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. మరోసారి కరోనా వైరస్ విజృంబిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదుపై కేంద్