జనగామ : 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. గ్రా
న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 13 వరకు ఆయనను కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణ అనంతరం వచ్చిన అనంతరం సత్యేందర్ జైన్ ఆరోగ్యం
అధిక బరువు.. ఇప్పుడు చాలామంది సతమతమవుతున్న సమస్య ఇదే. ప్రతి ఐదుగిరిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు చాలామంది వ్యాయామం, యోగాతోపాటు డైట్ పాటిస్తున్నారు. ఎన్నిచే�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి శివారులోని ఉత్తర ప్రదేశ్ నోయిడాకు మద్యం భారీగా అక్రమ రవాణా జరుగుతోంది. ఢిల్లీలో లిక్కర్పై భారీగా డిస్కౌంట్లు ఇస్తుండటమే దీనికి కారణం. మద్యం షాపులకు రిటైల్ ధరపై గరి
ఆంధ్రప్రదేశ్ నుంచి 2021 సివిల్స్ టాపర్స్గా నిలిచిన వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వారితో జగన్ ఇంటరాక్ట్ అయ్యారు. వారు ఎలా సివిల్స్ టాపర్స్గా నిలి�
కోనసీమ రైతుల క్రాప్ హాలీడే నిర్ణయంతో ప్రభుత్వం దిగొచ్చింది. క్రాప్ హాలీడే ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వ అధికారులు రైతులను కోరుతున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఏకంగా కలె�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు తిరుమలలో వీరంగం సృష్టించాడు. తనకు రూం కేటాయించాలంటూ అక్కడ విధుల్లో ఉన్నవారిని దబాయించాడు. అడ్డదారిలో గది ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని సర్దిచె�
స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు గంటల కొద్దీ నిరీక్షించకుండా వెంకన్న దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిం�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. కాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – డీఆర్ అనిల్ కుమార్ దం
రానున్న రోజుల్లో జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు హెచ్చరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జనసైనికులకు లేఖ రాశారు. పవన్ కల్యాణ్తో పాటు నాగబాబు వరుస�
నిర్మల్, జూన్ 9 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పట్టం కడుతుందని, క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలో