Bhuvanagiri | యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి మండలం హన్మాపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు
బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదు చేయడం అన్యాయమని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో ఓ కార్యకర్త ఇంటికి సోము వీర్రాజు వెళ్లడం నేరమా? అని జీవీఎల్ న�
హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు దాదాపుగా చెల్లించామని ఇంకా ఏమైనా అరకొర నిధులు బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. �
హైదరాబాద్ : మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష�
Gangadhar reddy | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించార
Nrusimha swamy | నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రాతఃఆరాధనతో ప్రారంభమైన కార్యక్రమాలు..
Traffic restrictions | హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు నగరానికి రానున్నారు. ఉదయం 9.35 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్.. ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ఫాం యూట్యూబ్ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. యూట్యూబ్లో చాలా స్కామ్ యాడ్స్ ఉన్నాయని అంతకుముందే ట్వీట్ చేసిన మస్క్.. మరో మీమ్ను ట్వీట�
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరక్టర్ నాగరత్న తెలిపారు. దీ�
క్రికెట్లో అందరి కన్నా సహనంగా ఉండే వాళ్లు అంపైర్లే. బౌలర్లు, ఫీల్డర్లు ఎన్నిసార్లు అవుట్ కోసం అప్పీల్ చేసినా బాగా ఆలోచించి నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒక అంపైర్ తన సహనం కోల్పోయిన వీడియో తాజాగా వైరల�
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఇందులో హుండీల ద్వారా రూ.4,00,23,145 సొత్తు వచ్చింది. గత 34 రోజుల్లో ఈ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. బుధవారం కొత్తగా 2,701 కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య. సోమవారం (1,036) కంటే మంగళవారం కేసుల నమోదు 80 శాతంపైగా ఉంది. 1,881 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవ
హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష కాంటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. టీవీవీ ఆసుపత్రుల పని తీరుపై మంత్రి హరీశ్రావు బుధవారం సమీక్ష నిర్వహించార�