Justice Sri sudha | శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీసుధ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న జస్టిస్ సుధా దంపతులు
భారత్లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంట�
భారతదేశానికి పక్క దేశాల నుంచి వచ్చే అక్రమ వలసదారులకు సహాయం చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టయింది. ఈ గ్యాంగ్ సభ్యులు అక్రమ మార్గాల్లో వలసదారులకు ఆధార్ కార్డులు అందిస్తున్నారు. ఈ వలసదారులు ఎక్కువగా బంగ్లాద�
జంతువులకు సిక్త్ సెన్స్ పనిచేస్తుందని కొందరు చెబుతుంటారు. చాలా జంతువులు తెలివైనవే అని నమ్ముతుంటారు. ఇక కోతులు, ఎలుగుబంట్లు మనిషుల్లా ప్రవర్తిస్తుంటాయి. ఓ ఎలుగుబంటి పడిపోయిన ట్రాఫిక్ కోన్ కన
కేప్ టౌన్: ఆకాశంలో వింతగా గ్రీన్ లైట్ కనిపించింది. దీంతో ఏలియన్ దాడిగా నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8 గంటలకు ఆకాశంలో ఆకుపచ్చ రంగులో కాంతి కనిపించిం�
నిజామాబాద్: అక్కడక్కడా చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకుంటే తెలంగాణలోని ప్రతి పల్లెకు ఉత్తమ గ్రామాల జాబితాలో స్థానం దక్కుతూ అవార్డుల పంట పండుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత జట్టు నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి టీ20లో బ్యాటర్లు విజృంబించి 211 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ యూనిట్ విఫలమవడంతో ఓడిపోయింది. సఫారీ ప్లేయర్లు డేవిడ్ మిల్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. చెరువులో స్నానానికి దిగి నలుగురు పిల్లలు మృతి చెందారు. ఇద్దరు మృతదేహాలను చెరువులో నుంచి వెలికి తీయగా.. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస�
లండన్ : వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఎన్నారై టీఆర్ఎస్ యూకే ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే దాదాపు 12 సంవ�
భారత మహిళా క్రికెట్లో ఒక శకం ముగిసింది. సుదీర్ఘకాలం భారత మహిళా జట్టును ముందుకు నడిపించిన ప్లేయర్ మిథాలీ రాజ్.. తన క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో ఆమె నెక్స్ట్ ఏం చేస్తుందనే ఆసక్తి అందరి
తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం ప్రక్రియను చేపట్టేందుకు టీటీడీ బోర్డు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. తిరుమల స్వామివారితోపాటు అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించే వస్త్రాలను ఈ-వేలం ఈ నెల 22 నుంచి 24వ తేదీ వ�
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిన హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న ఆయనను ఆ హోదాతో పాటు
టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా ట�
హైదరాబాద్ : జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీని పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఆయన త్వరలో దిల�