న్యూఢిల్లీ: ట్రాఫిక్ పోలీస్ అధికారిపై జనం దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం పది గంటలకు డియోలి రోడ్ ప్రాంతంలో ఒక స్కూటర్పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఒక మహిళ దానిని డ్రైవ
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రవిరాణా దంపతుల కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో ఈ నెల 16న విచారణ జరుగనున్నది. ఇద్దరు నేతలు ఇవాళ బోరువాలి కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. వ్యక్తిగత హాజరు ను
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్.. అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో అన్నివైపుల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా మిథాలీకి కంగ
Rare Planet Alignment | ఈ నెలలో ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. సౌరవ్యవస్థలోని ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. ఈ ఖగోళ అద్భుతం ఈ నెల 24న ఆవిష్కృతం కానున్నది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, అంగ�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 8 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటన
వికారాబాద్, జూన్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం పల్లె ప్రగతిలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంల�
ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు...
బలూచిస్తాన్ : పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. జోబ్ నేషనల్ హైవేపై ఖిల�
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ చేసే వాళ్లు అడవుల్లో తిరుగుతూ ఉండటం సహజమే. తమకు కనిపించిన జంతువులు అన్నింటినీ వాళ్లు ఫొటోలు తీస్తుంటారు. అలాగే ఒక ఎలుగు బంటిని ఫొటోలు తీస్తుంటే.. అది ఆ ఫొటోగ్రాఫర్ను గమనించి వెంటపడ�
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పు వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన హన్వాడ మండలం�
చండీగఢ్: తుపాకీ బుల్లెట్ గాయాలతో ఒక వ్యక్తి కారులో మరణించి ఉండటం కలకలం రేపింది. పంజాబ్లోని మొహాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొహాలిలోని జల్ వాయు విహార్లో నివాసం ఉంటున్న కరణపాల్ శర్మ, బుధవారం ఉదయం ఆరు �
హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో హై