జగిత్యాల : దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్ప�
రంగారెడ్డి : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వర�
Minister Talasani Srinivas yadav | దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్
Mrigasira karthi | మృగశిర కార్తె (Mrigasira karthi) నాడు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం.
Nandipet | నిజామాబాద్ జిల్లా నందిపేట్ (Nandipet) మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన బుధవారం.. ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఘటనలో ఆరుగురిని అరెస్�
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించబోతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీ�
భారత జట్టులో ఎందరో సూపర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ధోనీ హయాంలో భారత క్రికెట్కు అత్యద్భుతమైన ఆటగాళ్లు లభించారనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి వారు అంత సక్సెస్ అవడంలో ధోనీ పాత్ర చాల�
సఫారీలతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్దం అవుతోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి సీనియర్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. అయినా సరే భారత జట్టు ప్రమాదకరమైనదేనని సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా అన
భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ అయిన్ టీ-వర్క్స్ మహిళా సాధికారత కోసం కేర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అట్టడుగున ఉన్న మహిళలు, బాలికలు వైద్యం, విద్య, ఆర్థిక తదితర అంశాల్లో సాధికారత సాధ