పెద్దఅంబర్పేట, జూన్ 10: స్నేహితులతో కలిసి పరీక్ష రాసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పర�
భద్రాద్రి కొత్తగూడెం : ప్రణాళికతో చదివితే తప్పక విజయం మీ సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్పై పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల కోసం �
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక లాభదాయకమైన టోర్నమెంట్లలో ఐపీఎల్ ఒకటి. ఈ క్యాష్ రిచ్ లీగ్లో కొత్తగా రెండు జట్లు చేరాయి. దీంతో మొత్తం పది జట్లు ట్రోఫీ కోసం పోరాడుతున్నాయి. 2022 వరకు స్టార్ ఇండియా ఈ టోర్నీ బ్రాడ్�
వరంగల్ : పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్ల సీఎం కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్
బెంగళూరు: పెళ్లికి నిరాకరించిన ముగ్గురు పిల్లల తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్ పోశాడు. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుల
మహబూబాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు చేతగాని పార్టీలు. 70 ఎండ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని తొర్రూరు మండలం గుర్తూరు�
మీరు ఓ వేలితో ఎంత బరువెత్తుతారు? ఓ ఐదు కిలోలు అతి కష్టం మీద ఎత్తొచ్చు. ప్రాక్టీస్ చేస్తే మరిన్ని కిలోలు ఎత్తగలం. కానీ, ఓ వ్యక్తి తన మధ్య వేలితో ఏకంగా 129 కిలోల బరువెత్తి ఆశ్చర్యపరిచాడు. ఈ భారీ ప్�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఘోరమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకప్పుడు తన బ్యాటుతో ప్రపంచ క్రికెట్ను శాసించిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మూడేళ్లుగా ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా లేకుండా తడబ
ప్రపంచంలో ఇప్పటికీ మనిషి కనుక్కోలేకపోయిన జంతువువలు చాలా ఉన్నాయని కొందరు అంటారు. ఇప్పుడు ఈ వాదనలకు బలం అందించే ఒక ఫొటో నెట్టింట వైరల్గా మారింది. అమెరికాలోని టెక్సాస్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి అమార�
'ధూమపానం ఆరోగ్యానికి హానికరం..క్యాన్సర్కు కారకం..' అనే మాట ఎక్కడ చూసినా కనపడుతుంది. బస్సులు, సినిమా థియేటర్లు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఇలా అనేక చోట్ల బోర్డులు దర్శనమిస్తాయి. ధూమపానం చేస
జనగామ : ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే గొప్ప సంస్కృతిని సీఎం కేసీఆర్ మొదలు పెట్టారు. అదే బీజేపీ మత తత్వాన్ని పెంచి పోషిస్తూ కలిసి ఉండే ప్రజల మధ్య విషం చిమ్ముతూ విద్వేషాన్ని పెంచుతున్నదని పంచాయతీ రాజ్ శా�