హైదరాబాద్ : బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు 40 రోజుల పాటు ఉచిత ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నట్లుగా డైరెక్టర్ విజయలక్ష్మి ఓ ప్రకటనలో త�
హైదరాబాద్ : దేశ వారసత్వ సంపదకు ప్రతీకగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ‘వరల్డ్ హెరిటేజ్ కమిటీ’ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని హంగులతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసి పరిరక్షించాలని పర్�
ఆన్లైన్లో రమ్మీ ఆటకు బానిసగా మారిన మహిళ.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా రూ.10 లక్షలు పోగొట్టుకుంది. దీంతో తట్టుకోలేకపోయిన ఆమె స్నానానికి వెళ్తున్నానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ ఆమె
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఈ నెల 9, 10 తేదీల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గతేడాది జూన్ 6న ప్రవేశించిన రుతుపవనాలు.. మూడు రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. అయితే, గతే
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో నాలుగోరోజూ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శిలామయ, లోహమయ మూర్తి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహా కుంభాభిషే�
ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని ఎగతాళి చేస్తూ కమెడియన్ పోస్టు చేసిన వీడియో గూగుల్ మెడకు చుట్టుకుంది. యూట్యూబ్లో ఆ వీడియో పోస్టు చేసిన కారణంగా రూ.4 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాల�
హైదరాబాద్ : దేశమంతా విద్యుత్ సంక్షోభం ఉన్నా.. తెలంగాణ మాత్రం విద్యుద్దీప కాంతుల్లో వెలిగిపోతుందని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని విద్య�
ఆమెకు మెల్ల కన్ను, మెడ వంకర. అడుగడుగునా అవమానాలు. ఉద్యోగం కోసం వెళ్తే తిరస్కరణలు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు ఆమెను కాదు పొమ్మన్నాయి. దీంతో జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్�
మహబుబాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని బయ్యారం మండలం చోక్ల�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. లేదంటే వ్యాఖ్యలపై ప్రభుత్వమే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోదని స్పష్టం చేశార�
జనగామ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరిగడ్డికి పెట్టిన నిప్పు అంటుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చిల్పూర్ మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రా�
సాధారణంగా కవల పిల్లలు పుడితే నిమిషాల వ్యవధిలోనే జన్మిస్తారు. అయితే ఒక తల్లికి మాత్రం రెండో బిడ్డ పుట్టడానికి మూడు రోజుల టైం పట్టింది. ఇది చాలా అరుదైన ఘటన అని, ఇలా జరగడం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని డాక్టర్�
పెద్దఅంబర్పేట, జూన్ 7 : డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. మరో ఇద్దరు క్షతగాత్రులు అయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన విజయవాడ జాతీయరహదారిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవ�