నల్లగొండ: జిల్లాలోని చిట్యాల పట్టణ కేంద్రంలో మంగళవారం 5వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 2,3,9,10,12 వార్డుల్లో 50 �
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అములచేయాలని జాతీయ రైతు నాయకుల సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలను దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య సంఘం అధ్యక్�
హుస్నాబాద్ : జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ �
కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ ట్రోఫీ సాధించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన ఫేవరెట్ క్రికెటర్ గురించి మాట్లాడాడు. సాధారణంగా చాలామంది క్రికెటర్లు సచిన్ వంటి దిగ్గజాలను తమ ఫేవరెట్లుగా చ�
నిర్మల్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు : మంత్రి ఐకే రెడ్డి ఆదిలాబాద్ : పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ సేవలు ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇ
హైదరాబాద్ : జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో క�
మహబూబ్నగర్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా.. గ్రామీణ ప్రాంతంలోని యువత చదువుతోపాటు, ఆరోగ్యం, క్రమశిక్షణతో ఉండేలా చూసేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన రాష్ట్ర వ్యాప్త
ఖమ్మం : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పలు పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ వివేకానంద కాలనీలో మురుగును తొలగించే పనులను ప్�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశం అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ల�
ఎవరి జీవితంలో అయినా సరే ప్రియురాలిని ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడగడం ఒక మధురానుభూతి. ఆమె సమాధానం కోసం ఎదురు చూడటం.. ఆమె అవునంటే కలిగే ఆనందం అన్నీ కూడా జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అనుభూతులే. అలాంట
ముంబై: మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన తన ఎమ్మెల్యేను హోటల్కు తరలించింది. సోమవారం రాత్రి రెండు లగ్జరీ బస్సులలో గుర్తు తెలియని రిసార్ట్కు తీసుకెళ్లింది. దీనికి ముందు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉ
హైదరాబాద్ : మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్నారనే ఫిర్య�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే దాస్యం వినయ్భాస్కర
సాధారణంగా హీరోయిన్లను ప్రేమలో దింపేందుకు హీరోలు నానాతిప్పలూ పడటం మనం సినిమాల్లో చూస్తుంటాం. పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ హీరోయిన్ను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు హీరోలు. అయితే కొన్ని జంతువులు కూడ
న్యూఢిల్లీ: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని- 4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి సోమవారం రాత్రి 7.30 గంటలకు ఈ క్షిపణిని పరీక్షించినట్లు