ఒంటికాలిపై బడికెళ్తున్న బీహార్కు చెందిన 10 ఏళ్ల బాలిక వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు దాతలు ముందుకొచ్చి కృత్రిమకాలు పెట్టించారు. కాగా, ఇప్పుడు ప్రతిరోజూ ఒంటికాలిపై రెండు కిలోమీటర్
మెదక్ : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి మండల శివారులోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతుడు చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల స�
నాగర్ కర్నూల్ : ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యా విధానాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగా�
వాషింగ్టన్: బాయ్ఫ్రెండ్ చీటింగ్ను సహించలేని ప్రియురాలు అతడ్ని కారుతో తొక్కి చంపింది. అమెరికాలోని ఇండియానాపోలిస్లో ఈ దారుణ సంఘటన జరిగింది. బాయ్ఫ్రెండ్ ఆండ్రీ స్మిత్ తనను చీటింగ్ చేస్తున్నట్లు 2
న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న టికెట్ల బుకింగ్ పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్ర�
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హ�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 6 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ న
ఏకంగా 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిన నాదల్.. ఇక అంతర్జాతీయ టెన్నిస్కు వీడ్కోలు పలుకుతాడని వచ్చే రూమర్లపై స్పందించాడు. కోర్ట్ ఫిలిప్ప్ ఛాట్రియర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో 6-3,
న్యూఢిల్లీ : గుజరాత్లోని సూరత్-బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలును 2026 నాటికి నడపాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామనే విశ్వాసం ఉందని, ఈ మేరకు చాలా పనులు పూర్తి చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెల�
శంకర్పల్లి జూన్ 6 : శంకర్పల్లి మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మున్సిపల్ పరిధిలో చైర్ పర్�
కువైట్ సిటీ: సస్పెండైన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్ నవీన్కుమార్ జిందాల్ ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం దేశంతోపాటు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం ర�
కందుకూరు, జూన్ 6 : పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన
న్యూఢిల్లీ : కరోనా తర్వాత మంకీపాక్స్ మరో ప్రపంచ మహమ్మారిగా మారింది. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. వైరస్కు సంబంధించి గణాంకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. గడిచిన