కరీంనగర్ : దేశంలోని దెయ్యాలను తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునే పరిస్థితి వచ్�
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
హైదరాబాద్ : నగరంలోని అఫ్జల్గంజ్ పరిధి గౌలిగౌడలో పేలుడు కలకలం సృష్టించింది. రసాయనాలను నాలాలో పోస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా.. అతని తండ్రితో పాటు మరో వ్యక్తికి గాయాల
విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ గిరిజన నృత్యోత్సవాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా విశాఖలోని ఆంధ్ర య�
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఐదుగురు మైనర్లతో పాటు ఏ1 సాదుద్దీన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు.
మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండలం అమీనాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 27కిలోల వెండి ఆభరణాలు, 5 తులాల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..పూజారి ప్రతి రోజు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కొవిడ్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో �
టీటీడీకి చెందిన వివిధ ట్రస్ట్లకు పలు సంస్థలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆదివారం ఉదయం టీటీడీ అధికారుల సమక్షంలో తమ విరాళాల డీడీలను అందించారు. వీరికి ఆలయ పూజారులు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్పై లోక్సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. వైసీపీ అధినేత, సీఎం జగన్పై, ఆ రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు చ�
ముంబై : బహిష్కృత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మహారాష్ట్రలోని భీవండి పోలీసులు సమర్లు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరక వ్యాఖ్యలకు సంబంధించి సోమవారం వాంగ్మూలం నమోదు చేసేందుకు నోటీ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి ఒకరు ఇటలీలో దుర్మరణం పాలయ్యారు. స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లిన అతడు అలల ధాటికి సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. మృతుడు కర్నూలు నగరానికి చెందిన దిలీప్గా గుర్తించార�
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొత్తులపై బీజేపీ నేతలు, జనసేన నేతలు తలో రకంగా మాట్లాడుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నే�