రాష్ట్రంలో రోజుకో ప్రాంతంలో మహిళలపై లైంగికదాడులు వెలుగులోకి వస్తున్నాయి. కుప్పంలో దారుణం చోటు చేసుకున్నది. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు అతగాడ్ని పట్�
జకార్తా: జూలోని ఒరంగుటాన్ ఎన్క్లోజర్కు చాలా దగ్గరగా వచ్చిన సందర్శకుడిపై అది ఆగ్రహించింది. వెంటనే అతడి టీ షర్టును పట్టుకుంది. ఒక వ్యక్తి అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించగా, ఆ సందర్శకుడి కాలును గట్టిగా పట
ఈ నెలలో శ్రీలంకలో పర్యటించే భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా మాజీ సారధి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఆమె స్థానంలో హర్మన్ప్రీత్ కౌర్ను కెప్టెన్గా బీసీసీఐ నియమిం�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సాగునీటిశాఖ ఆధ్వర్యంలో 6వేల ఎకరాల్లో హరితహారం కార్యక్రమం కింద కోటి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం కావాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు. ఎడమ వైపు గ్రోయిన్ (గజ్జలు) గాయం కారణంగా కేఎల్ రాహుల్.. ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ టీ20 సిరీస్లో విరాట్ కోహ్ల�
ఏపీలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రులకు ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయి. తాజాగా మరో మంత్రి అంబటి రాంబాబుకు కూడా వ్యతిరేకత ఎదురైంది. స్థానిక సమస్యలపైనామహిళలు మంత్రిని నిలదీశారు. రైత�
నల్లగొండ : కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని పలు పాఠశాలలో మన ఊరు-మన బడి పథకంలో పాఠశాలల అభివృద్ధి పను
అమరావతి: కోనసీమ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించాలని వారు నిర్ణయించారు. ప్రభుత్వ పెద్దలు రైతు సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చ
డ్రగ్స్, ఆయుధాల కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్న ఇద్దరు ఖైదీలు.. దొంగతనం కేసులో జైలుకొచ్చిన మరో ఖైదీతో కలిసి పరారయ్యారు. ఇది జరిగింది కూడా అగ్రరాజ్యం అమెరికాలో కావడం గమనార్హం. మిసోరీలోని జైల్లో బ్లెవిన్స్,
నల్లగొండ : గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలతో కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 214 పాయింట్లు క్షీణించి 54,892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16,356 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాళ ఆర్బీఐ రెపోరేటును పెంచుతూ నిర�
న్యూఢిల్లీ: ట్రాఫిక్ పోలీస్ అధికారిపై జనం దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం పది గంటలకు డియోలి రోడ్ ప్రాంతంలో ఒక స్కూటర్పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఒక మహిళ దానిని డ్రైవ
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రవిరాణా దంపతుల కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో ఈ నెల 16న విచారణ జరుగనున్నది. ఇద్దరు నేతలు ఇవాళ బోరువాలి కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. వ్యక్తిగత హాజరు ను
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్.. అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో అన్నివైపుల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా మిథాలీకి కంగ