హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేడు మంత్రులతో భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.