Telangana | రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుంది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా ప్రజల సొమ్మును మంచినీళ్లప్�
Jr NTR |ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో లోకేశ్కు బర్త్డే వ�
Naini Coal Block | రాష్ట్ర ప్రభుత్వంలో పుట్టిన ‘బొగ్గు గనుల’ ముసలం వెనుక వాటాల పంచాయితీ ఉన్నదా? గనులను తమవారికే కట్టబెట్టేందుకు ముఖ్యనేత, గట్టి నేత, కీలక మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారా? చివరికి ఒప్పందానికి వచ్చి, ఏట�
రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురు మంత్రులపై వేటు పడనున్నదా? తనకు లొంగని వాళ్లను బయటకు పంపి, అనుకూలమైన వ్యక్తులకు పదవులు ఇప్పించుకునేందుకు ముఖ్యనేత పన్నాగం పన్నారా? లైంగిక ఆరోపణలు అంటగట్టి వ్యక్తిత్వ హననం �
Madhya Pradesh Debt | మధ్యప్రదేశ్ రాష్ట్ర అప్పు రూ.4.65 లక్షల కోట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.4.21 లక్షల కోట్లను ఇది మించిపోయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప�
Telangana Cabinet | రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ బస్సు ప్రమాదం జరిగిందని ఆగ్రహం పెల్లుబికింది.
Kurnool Bus Fire | కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ట్రావెల్ బస్సు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపిస్తామని ఏపీ మంత్రులు అనిత , మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.