తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల అవినీతి, అక్రమాలపై.. పాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల
సవాళ్లు విసరడం, తొడగొట్డడం, తొండిచేయడం, పారిపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నైజమని, ఆయన క్యాబినెట్లోని మంత్రులు పక్కా పలాయనవాదులని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మొన్న రాష్ట్రంలో జరి
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని 62.7 ఎకరాల భూదాన్ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కుట్రలు చేస్తున్నారని గ్రామీణ పేదల సంఘం ఆరోపించింది.
Chalo Godavari | జిల్లాలోని గోదావరి నది లో ఇసుక అక్రమ తవ్వకాలపై బీఆర్ఎస్ పార్టీ మరింత ఉధృతంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతోందని బీఆర్ఎస్ నాయకులు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy | ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తు పోకడతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక �
బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పోరుబాట, పాదయాత్ర భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొద్దునిద్ర వీడి పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారని మాజీ మంత్రి సింగిరె
Ministers portfolios | తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలను శనివారం కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.
Vijay's new Cabinet | దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) కొత్త ప్రభుత్వాన్ని ఏర్పా�
ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్తోపాటు ఢిల్లీ పెద్దలకు కూడా ‘నంబర్ 2’ మంత్రి గుబులు పట్టుకున్నదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఆయనతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవడం ఎంతవరకు సురక్షితం అనే చర్చ జరుగుతు
దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పటికి కూడా అవినీతి, అక్రమాలు ఈ స్థాయిలో ఉన్నాయి. ఇక ఫలానా విషయం చట్టవిరుద్ధం కాదంటే, కానీ చేయొద్దంటే వినేవారెవ్వరు? అసలే చట్టాలు కొందరికి చుట్టాలు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అధి�
గాంధేయవాదాలు కలపండి గంగలో.. తుక్కు సిద్ధాంతాలు తొక్కండి తుంగలో.. నేతలము మీ నుదుటి రాతలమురా మేము.. మంత్రులము అధికార తంత్రులమురా మేము.. అంటూ రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ పాలకులు. ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా �