Kurnool Bus Fire | కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ట్రావెల్ బస్సు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపిస్తామని ఏపీ మంత్రులు అనిత , మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Gujarat ministers resign | గుజరాత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ శుక్రవారం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులంతా గురువారం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాత్రమే రాజీమానా చేయలేదు.
Constitution Amendment Bill: ఒకవేళ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఏదైనా కేసులో అరెస్టు అయితే, వాళ్లు 30 రోజుల పాటు జైలు జీవితం అనుభవిస్తే, అప్పుడు వాళ్లు పదవులు కోల్పోయే అవకాశ�
నల్లగొండ జిల్లా మంత్రులు కావాలనే ఏఎమ్మార్పీని ఎండబెట్టి రైతులను ఆగం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ‘రైతులకు వద్దకు పోదాం.. పానగల్ ఉదయ సముద్రం కట్ట మీద చర్చ పెడదాం. కేసీఆర్ ఉండగా
శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన మంత్రి మండలి సమావేశం (Cabinet Meeting) వాయిదాపడింది. ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో క్యాబినెట్ భేటీని ప్రభుత్వం వాయిదావేసింది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, �
పెద్దపెల్లి జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులను బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేస�
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పేదలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపల్లి, చందపల్లిల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సామ
పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి�
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారు. కాగా వారికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణార�
Bomb Threat | మంత్రులున్న ప్రముఖ హోటల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేశారు. మంత్రులతోపాటు గెస్ట్లను ఆయా హోటల్స్ నుంచి ఖాళీ చేయించారు.