జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తున్నది జనం కోసమా లేక చంద్రబాబు కోసమా రాష్ట్ర ప్
తనపై ఆరోపణలు చేసేది కేవలం చంద్రబాబు స్కూల్ స్టూడెంట్సే అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చమత్కరించారు. తనను విమర్శిస్తున్న వీరేమీ జస్టిస్ చౌదరులు కాదని అన్నారు. తనను విలన్ అన్న వారు హీరోలా? అని నిలదీశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను...
Errabelli Dayakar rao | పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయని, సర్వాంగ సుందరంగా తయారయ్యాయని చెప్పారు. ఒకప్పు�
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన వకుళమాత ఆలయంలో ఈ నెల 23 న మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. శ్రీ వకుళమాత ఆలయం నిర్మాణ పనులను శనివారం ఉదయం ఇతర ఉన్నతాధికారులతో కలిసి ధర్మారెడ్డి పరి
ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత బృందం క్యాంపెయిన్ ముగిసింది. చో టై చెన్ చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలవగా.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఓటమి చవి చూసింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్లో భా�