వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్న భువీ.. సఫారీలకు మరో షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ (4)ను పెవిలియన్ చే�
భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భారత్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్ (4)ను బౌల్డ్ చేశాడు. సఫారీ బౌ�
బారాబటి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు తడబడ్డారు. సఫారీల బౌలింగ్ ధాటికి ఎవరూ సరిగా భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40), దినేష్ కార్తీక్ (30 నాటౌట్) మినహా
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్లు ఈ మ్యాచ్లో సత్తాచాటలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రుతురాజ�
ఓ కొండముచ్చు విద్యుదాఘాతానికి గురై మృతిచెందగా, గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఆదివారం జరిగింది.
కలెక్టర్ పలు ఆలయాల్లో ఆకస్మికంగా సందర్శించి అక్కడ రాజ్యమేలుతున్న అపరిశుభ్రతపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పురాతన ఆలయాలను ఇలాగేనా సంరక్షించుకోవడం అని అక్కడే ఉన్న ఈఓను నిలదీశారు. జిల్లా కలెక్
న్యూఢిల్లీ: ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబం నిరాకరించడంతో ఒక యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆనంద్ పర్బత్ ప్రాంతంలో నివాసం ఉం
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (1) అవుటయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన భారత జట్టును ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ భా
శ్రీశైలంలో శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. ఈ ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్ఠాపన, శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్వా�
పరిపాలన సౌలభ్యం, పరికరాలు, విభాగాలు డూప్లికేషన్ను నివారించడం, అనవసర ఖర్చులను నివారించడం కోసం అన్ని టీటీడీ దవాఖానాలను స్విమ్స్ పరిధిలోకి తీసుకురావాలని స్విమ్స్ యూనివర్సిటీ చైర్మన్, ఛాన్సలర్ వైవీ స
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కలేదు. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశ పరిచాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అతను పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభ వార్త. మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల�
మంత్రి హరీశ్రావు మరోసారి తన మానత్వం చాటుకున్నారు. తాను వెళ్తున్న మార్గంలో రోడ్డు ప్రమాదం జరుగగా, కాన్వాయ్ ఆపి, క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. వైద్య సేవల కోసం వారిని దవాఖానకు పంపించారు.
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశాడు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. కటక్లో�
ఈ కాలంలో ఎవరికి ఆకలి వేసినా మైక్రోవేవ్ ఓవెన్ వైపు చూస్తున్నారు. అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను వేడి చేసుకుంటూ తింటున్నారు. మైక్రోవేవ్ వల్ల తక్షణమే ఆహారం వేడివేడిగా అందుతుండడంతో అందరూ అటువై