హైదరాబాద్, జూన్ 22 :తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (తెలంగాణ స్టేట్ రినెవెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) చైర్మన్గా నియమితులైన యెరువు సతీశ్ రెడ్డి ప్రగతి భవన్లో సీఎం �
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా మాట్లాడుకుంటున్న ఆటగాడు దినేష్ కార్తీక్. అభిమానులు ఆప్యాయంగా డీకే అని పిలుచుకునే ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది ఐపీఎల్లో అదిరిపోయే ఆటతో టీమిండియాలోకి పునర�
హంగేరి : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశంలోని వివిధ పార్టీలు, వర్గాల కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పైన ఎన్నారైల మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బ�
న్యూఢిల్లీ : ఈడీ విచారణ చిన్న విషయమని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, అగ్నిపథ్ పెద్ద సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనను విచారించిన విషయం తెలిసిందే. బుధవారం కా
హైదరాబాద్ : పల్లె ప్రగతి హామీలు వెంటనే అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయా శాఖల ఉన్నాతాధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఇట
పేదల విద్యకు అడ్డంకులు సృష్టించవద్దని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. పేద విద్యార్థులు చదువుకోవద్దనేది చంద్రబాబు లక్ష్యమని, వారి చదువులకు ఆయన ప్రధాన అడ్డంకిగా మారారని...
రేపు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ...
జనగామ : జిల్లా పర్యటనలో భాగంగా సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం రఘనాధపల్లి మండలం ఖిలాపురం గ్రామంలో గల సర్వాయి పాపన్న కోట నిర్మాణ పనులను పరిశీలించారు. కోట కూలి ఇల్లు ధ్వంసమైన దళిత కుట
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున పోలీసు
నల్లగొండ : అమెరికాలోని మేరీల్యాండ్లో నల్ల జాతీయుల చేతిలో మరణించిన సాయి చరణ్ తల్లిదండ్రులను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి బుధవారం పరామర్శించారు. పట్టణంలోని వివే�