మధ్య వయస్సువారికి అమెరికా పరిశోధకులు చేదువార్త చెప్పారు. 45నుంచి 64 ఏళ్ల వయస్సువారు ఎక్కువగా అన్నవాహిక క్యాన్సర్ బారినపడుతున్నారని తేల్చారు. వారు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. యూఎస్లో
మూడో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు తడబడుతోంది. రుతురాజ్, ఇషాన్ అద్భుతమైన ఆరంభం అందించినప్పటికీ మిడిలార్డర్ విఫలమైంది. శ్రేయాస్ అయ్యర్ (14) నిరాశ పరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా, పం
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. తబ్రయిజ్ షంసీ వేసిన 13వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (14) అవుటయ్యాడు. అంతకుముందు అదే ఓవర్లో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. అయ
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతంగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (57) పెవిలియన్ చేరాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన గైక్వాడ్.. 30 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత ఓపెనర్లు శుభారంభం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు అదిరే ఆరంభం అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 44 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో చెలరే�
హైదరాబాద్ : ఎఫ్సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకే.. తెలంగాణ ప్రభుత్వ అభి
బోయినపల్లి, జూన్ 14 : రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు సమష్టిగా కూర్చుని మాట్లాడితే రేషనలైజేషన్ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్�
గతంలో వృద్ధాప్యం కారణంగా వెన్నునొప్పి వచ్చేది. కానీ ఇప్పుడు వివిధ కారణాల వల్ల చిన్న వయస్సులోనే చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తోంది. రోడ్డుప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాల వల్ల కూడా చాలామందిలో వె
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత కెప్టెన్ రిషభ్ పంత్ను దురదృష్టం వెన్నాడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో టాస్ ఓడిన అతను మూడో టీ20లో కూడా టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా మ�
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ వార్తలను ఇంటర్ బోర్డు అధికారులు ఖండించారు. తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. ఇంటర్�
మునుగోడు, జూన్ 14 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనివ్వలేదని నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చొల్లేడులో ఓ బాలుడు సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ సతీశ్రెడ�
హైదరాబాద్ : అధిక సాంద్రత విధానం, సింగిల్ పిక్ విధానంలో పత్తిసాగును ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోప్రొఫె