వరంగల్ : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. పల్లె ప్రగతితో చిన్నచిన్న గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మ�
భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘకాలంగా ఇండియా తరఫున ఆడుతున్న ఛెత్రి.. తాజాగా ఆసియా కప్ అర్హత మ్యాచ్ లలో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టి దిగ్గజ ఫుట�
న్యూఢిల్లీ : భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా యూఏఈ నాలుగు నెలల పాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో ఉ�
మహబూబ్ నగర్ : అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మహబూబ్నగర్ను చేసునకుందామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం మార్కెట్ యార్డులోని గుమస్తాలు, హమాలీలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ట�
మంచిర్యాల : నాటి ఉద్యమ స్ఫూర్తితోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గొప్ప కార్యదీక్ష గల నాయకుడు సుమన్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నా�
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరు బెయిల్ షరతులను ఉల్లంఘించారని, బెయిల్ను రద్దు చేయాలని ఆరోపిస్తూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హనుమ
జీడిమెట్ల, జూన్ 15 : మద్యం మత్తులో సెల్ ఫోన్ విషయంలో గొడవపడిన ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడుచుకుని గాయపడిన సంఘటన మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.�
ముంబై : బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ బుధవారం భీవండి పోలీసుల ఎదుట హాజరుకాలేదు. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్కు నోటీసులు జారీ చ
ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్లో దొరికేస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని కొంత మంది చెడు పనులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా మహరాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో ఒక దొంగతనం జరిగింది. ఇంటికి కన్నం వేసిన దొంగ.. �
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కొత్లి వద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధా�