ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: తార్నాక డివిజన్లో గత ఐదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత యాభై ఏళ్ల కాలంలో పరిష్కారం కాని ఎన్నో పనులను సైత
ఏపీలోని గ్రూప్-1 ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ హైకోర్టు శుభవార్త చెప్పింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరుపాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు ఇంటర్వ్యూ
చిరపుంజి : మేఘాలయలోని చిరంపుంజిలో 24 గంటల్లో భారీ వర్షాపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 811.6 మిల్లీ మీటర్ల భారీ వర్షాపాతం రికార్డయ్యింది. 1995 తర్వాత జూన్లో అత్యధికంగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ (I
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత జట్టు నుంచి ఒకే ఒక్కడు టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతనే యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. సౌతాఫ్రికాతో జరగుతున్న టీ20 సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఎడమ చేతి
సూర్యాపేట : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు పల్లె ప్రగతి లో పాల్గొని గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సె
ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్గా ఒక వెలుగు వెలిగిన కోహ్లీ.. ప్రస్తుతం పేలవ ఫామ్తో బాధ పడుతున్నాడు. రెండేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ లేక ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో ఇతర దేశాల బ్యాటర్లు రాణిస్తున్నారు. ఈ నేపథ
Aadhar | ఆధార్ విషయంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయాలు తీసుకున్నది. నవజాత శిశువులకు తాత్కాలిక ఆధార్ కేటాయించనున్నది. అలాగే మరణాలను సైతం నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందు కో
ప్రస్తుతం న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న ఇంగ్లండ్ మాజీ సారధి జోరూట్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా స్టార్ ప్ల
సిద్దిపేట, జూన్ 15 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా అభివృద్ధి సాధించింది. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సీఎం �
దేశంలో ప్రజలు టీ ఎక్కువ తాగేస్తున్నారని, ఇక నుంచి ప్రతిరోజూ 1-2 కప్పులు తక్కువ టీ తాగాలని ప్రభుత్వం సూచించింది. ఇది జరిగింది ఎక్కడో కాదు. మన దాయాది దేశం పాకిస్తాన్లోనే. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థి�
కోహీర్, జూన్15 : ప్రతిఒక్కరు క్రీడల్లో శిక్షణ పొంది తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్పూర్ గ్రా�
బెంగళూరు : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఇటీవల దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా.. కర్నాటక బెంగళూరులో 24 గంటల్లో 31 మంది విద్యార్థులు కరోన�
ఇంట్లో ఉన్న జంతువుకు ఆరోగ్యం బాగలేదని ఫోన్ చేసిందా కుటుంబం. దాంతో మూగజీవిని కాపాడటం కోసం గబగబా అన్నీ సర్దుకొని ఆ ఇంటి ముందు వాలిపోయాడో వెటర్నరీ డాక్టర్. అంతే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల�