న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జీశాట్-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్ స్పేస్ గురువారం ఫ్రెంచ్ గయానా (దక్షిణ అమెరికా)లోని కౌరూ అంతరిక్
మన భూమికి ఆవల ఏదో ఒక గ్రహంపై ఏలియన్స్ ఉన్నారని చాలామంది నమ్ముతుంటారు. కొందరు పరిశోధకులు గ్రహాంతరవాసులపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. కాగా, ఇంటర్నెట్లో ప్రస్తుతం ఓ ఏలియన్ నాణెం చక
హైదరాబాద్ : జులై 17 వ తేదీన జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం
ముంబై : ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో అందరు ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. ద్విచక్ర వాహనాల నుంచి కార్ల వరకు అందరు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ...
తుంగతుర్తి : తుంగతుర్తి మహిళా రైతు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ దీపిక, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురు�
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి...
ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఏపీలోని షెడ్యూల్డ్ కులాల గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్ర సగటు కంటే అధికంగా ఫలితాలు సాధించడం పట్ల మంత్రి మేరుగు నాగార్జున...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని లాల్ బహదూర్ ఇండోర�