అధికార వైసీపీ ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు-జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. క్రాప్ హాలీడే నిర్ణయానికి సిద్ధపడుతున్న ఆక్వా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో సీఎంను కోర
నల్లగొండ,జూన్ 16 : జిల్లాలో డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో పౌ�
నల్లగొండ : దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా గ్రామాలకు నేరుగా నిధులిస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్పల్లి మండలం చిన్నతు
జగిత్యాల : దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే దళిత బంధు అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండల మంగెల గ్రామానికి చెందిన రాస శంకర్, తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన సదాల అశోక్ కి దళిత �
అమలాపురం అల్లర్ల కేసులో నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన అల్లరిమూకలను పోలీసులు గుర్తిస్తున్నారు. వీడియో, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. �
ఆదిలాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. కాసేపు మైదానంలో వాలీబాల్ ఆడుతూ క్రీడాస్ఫూర్తిని చాటా�
Jaggi Vasudev | నేటి నుంచి ఐదో విడుత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రారంభంకానుంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొల్లూరు అటవీపార్క్లో ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గు�