హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయి. రాష్ట్రంలో ప్రవేశించిన మూడు రోజుల్లోనే విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశా
రుపతికి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు ఆరు రోజుల పాటు కొనసాగనున్నట్లు టీటీడీ అధికారులు తె�
న్యూఢిల్లీ : పెరుగుతున్న వాహనాలతో ప్రస్తుతం పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ సమస్య నేపథ్యంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్16: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ, బీఈ(సీ�
అక్కన్నపేట, జూన్ 16 : సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ వెంటనే ప్రారంభించాలని కోరుతూ అక్కన్నపేట మండలంలోని గొల్లకుంట రైతులు గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో రైతు దీక్ష చేపట్టారు.
పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల కోసం బెటర్మెంట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమై�
KL Rahul | భారత స్టార్ ఓపెన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్, ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్తో పాటు ఇంగ్లాండ్ పర్యటన నుంచి దూరం కావాల్సి వచ్చి
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నారైలతో జరిగిన జూమ్ సమావేశం విశేషాలను ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు వివరిం
నిజామాబాద్ : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ సాధించి తన సొంత గడ్డ నిజామాబాద్ నగరానికి గురువారం తొలిసారిగా అడుగుపెట్టిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. జిల్లా యంత్�
చండీగఢ్: అవినీతి రాజకీయ నాయకుల జాబితా సిద్ధంగా ఉందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారికి గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప ఎన్నిక జరుగనున్న సంగ్రూ�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విచారిస్తున్నది. ఇప్పటికే మూడురోజుల పాటు కాంగ్రెస్ నేతను విచారించిన ఈడీ మరోసారి ఈ నెల 17న విచారణకు కావా�