Secunderabad | అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్
Shamshabad airport | హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 554.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Minister Harish rao | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.
Kothapet | ఆంధ్రప్రదేశ్లోని కొత్తపేట మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. కొత్తపేట మండలంలోని మందపల్లిలో బైకును పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. 450 టన్నుల జనరేటర్ రోటర్ అధికారులు బిగించారు. ఈ సందర్భంగా ప్లాంట్ను ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగ
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు మండలం రామానుజవారం పగిడేరు క్రాస్ రోడ్డు సమీపంలో బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ప్రమాద�
రుద్రంగి : భూ తగాదాలు, పాత కక్షలతో ఓ వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. నేవూర
రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చిట్టాపూర్, ఫతేపూర్, స�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ అభినందించారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేయాలని ప�
చెన్నూరు పట్టణంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఫేజ్ - 1 లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు తెన్నులు, ఫేజ్ -2 లో భాగంగా చేయాల్సిన అభివృ