అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అనుచిత పదజాలంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ�
జహీరాబాద్, జూన్ 16 : ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబాద్ మున్సిపల్�
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 16 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్�
జోగులాంబ గద్వాల : నకిలీ మరణ ధ్రువపత్రాలను సృష్టించి రైతుబీమా సొమ్మును కాజేసిన ఇద్దరు నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5లక్షలు రికవరీ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పా�
ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి దుయ్యబట్టారు. ఆయన పాలనలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్ప
ATF price Hike | విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర గురువారం 16శాతం పెరిగింది. ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి ధర పెరగడంతో విమాన ప్రయాణం మరింత ప్రియంకానున్నది. ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.19,757.13 పెరగడంతో ప్రస్తుతం
మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మన పట్టణం- మన బడి కార్యక్రమాన్ని గురువారం పోచారం మున్సిపాలిటీలో మున్స�
President Election 2022 | రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సరైన సత్రాలు లేకపోవడంతో ఒకరి నామినేషన్ను తిరస
భోపాల్ : మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పో�
చండీగఢ్: ఒక ప్రముఖ ఈటరీలో సర్వ్ చేసిన ఫుడ్ ప్లేట్లో సజీవంగా ఉన్న బల్లి కనిపించింది. దీంతో ఒక వ్యక్తి ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో ఈ సంఘటన జరిగింది. ఎలాంటే మాల్�