Seema Haider | భారత్లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు. తాను ఖచ్చితంగా పాక్ కూతురినే అయినప్పటికీ.. ప్రస్తుతం భారత్కు కోడ�
Kailash Mansarovar Yatra | కైలాస మానససరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది 50 మంది యాత్రికుల ఐదు బ్యాచులు ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రకు వె�
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2025లో గందరగోళంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిరోజు సర్వత్రా సమ
కార్మిక సంక్షేమ నిధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో వినియోగిస్తున్నదా? కార్మికుల సంక్షేమం కోసమే వాడాల్సిన డబ్బును దారిమళ్లించి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నదా? వివాస కానుక పథ�
‘వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్త�
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.
‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి దింపుతున్న సీఎం రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,400 కోట్ల రుణం తీసుకోనున్నది. త్వరలో బహిరంగ మార్కెట్ నుంచి ఈ రుణాన్ని తీసుకునేందుకు ఇండెంట్ పెట్టింది.
Health tips | వేసవి వస్తుందంటేనే భయమైతుంది. మండే ఎండలను తలుచుకుంటే వామ్మో అనిపిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దాంతో బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం కోసం రకరకాల ప్రయాసలు పడా�
Waqf Act | వక్ఫ్ సవరణ చట్టం (Waqf act) ను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం (Union govt) సుప్రీంకోర్టు (Supreme Court) లో కౌంటర్ అఫిడవిట్ (Counter affidavit) దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా క�
Delhi Mayor | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కు నూతన మేయర్ (New Mayor) గా బీజేపీ (BJP) సీనియర్ నాయకుడు (Senior leader), మాజీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ (Raja Iqbal Singh) ఎంపియ్యారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ పోస్టును కూడా బీజేపీ కైవసం చేసు�
Pahalgam attack | మూడు రోజుల క్రితం పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror attack) తో భారత్ ఉలిక్కిపడింది. ఈ దాడిలో 26 మంది అమాయాక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రూరమైన దాడికి ప్రతీకారం తీర్చుకునేం
Hafiz Saeed | మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీపంలోగల బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకంగా 26 మందిని పొట్టనపెట్టుకున్న ఆ �
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా జోన్లవారీగా రూట్ మ్యాప్లను సిద్ధం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చే బీఆర్ఎస్ బంధుగణం కోసం 5 జోన్లను ఏర్పాటు �
Attari Border | పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులు 48గంటల్లో తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచే పాకిస్తాన్ పౌరులు అట్టారి సరిహద్�