Bindu Ghosh | తమిళ సినీ పరిశ్రమకు చెందిన అలనాటి ప్రముఖ నటి బిందు ఘోష్ (Bindu Ghosh) మృతిచెందారు. 76 ఏళ్ల బిందు ఘోష్ గత కొంతకాలంగా గుండె సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Mahindra XUV700 | భారత్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా ఎస్యూవీ ఎక్స్యూవీ 700కి మార్కెట్లో ప్రస్తుతం భారీగానే డిమాండ్ ఉన్నది. మైలేజీ, సూపర్ లుకింగ్, బెస్ట్ సేఫ్టీ ఫీచర్ల నేపథ్యంలో ఎక్స్యూవీని క�
TASMAC scam | తమిళనాడు (Tamil Nadu) లో మద్యం కుంభకోణం (liquor scandal) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మద్యం కుంభకోణాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
Faf du Plessis | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త వైస్ కెప్టెన్ను ప్రకటించింది. ఇటీవల కెప్టెన్గా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్గా నియమించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్ర�
Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు హైస్పీడ్ రైళ్లను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నది. అయితే, ప్రస్తుతం ఈ రైళ్ల వేగంపై ప్రశ్నలు తలెత్తు�
PM Modi | ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. 2019లో క్రైస్ట్చర్చ్ నగరంపై జరిగిన దాడి అయినా.. 2008లో ముంబైపై జరిగిన దాడి అయినా తమ వైఖరి ఒకటేనని �
Virat Kohli | ఐపీఎల్ 2025 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సన్నాహాలు ప్రారంభించాడు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలవనున్నది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, డిపెండింగ్ చాంపియన్ కోల్�
Tulsi Gabbard | భారతదేశంలో హోలీ పండుగను కొద్దిలో మిస్ కావడం తన దురదృష్టమని అమెరికా నేషనల్ ఇంటెలిజన్స్ విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత పర్యటనకు వచ్చి�
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025కి రంగం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి టీ20 సమరం మొదలుకానున్నది. లక్నో సూపర్ జెయింట్స్ ఫాన్స్కు శుభవార్త. గాయం కారణంగా 2023 సీజన్కు దూరమైన ఫాస్ట్ బౌలర్ మయాంకర్ యాదవ్ త్వరలోన�
రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో వరిసాగు చేస్తున్న అన్నదాతలు అరిగోస పడుతున్నరు. యాసంగి సీజన్ ప్రారంభంలో సరిపడా నీళ్లు ఉండటంతో నిజాంపేట మండలవ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తంలో వరిపంటను సాగు చేశ�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Dialysis Units | కొత్తగూడెం : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు 200 మంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ కోసం సదురా ప్రాంతాలకు వెళుతూ ప్రైవ�