IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ త్వరలో ప్రారంభం కానున్నది. మరో మూడురోజుల్లోనే పొట్టి క్రికెట్ సమరం మొదలుకానున్నది. టోర్నీ ప్రారంభానికి ముందే పలు ఫ్రాంచైజీలకు ఇబ్బందికరంగా మారింది. ముంబయి ఇండ�
Shani Gochar | జ్యోతిషశాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది శని భయపడుతుంటారు. న్యాయానికి అధిపతిగా భావిస్తుండగా.. శని కర్మ ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ప్రతి వ్యక్తికి తాను చేసిన క�
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
పొలాల్లో విద్యుత్తు తీగలు తెగి పడటంతో ఇద్దరు రైతులు కరెంట్ షాక్తో మరణించారు. ఈ ఘటనలు హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో గ్రామానికి చెందిన బాల్�
Srinivas Goud | అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చామని.. ఇంతటితో మా పనైపోయిందని అనుకోవద్దని.. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త
Gold Price | పసిడి ధర కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల ఎన్నడూ లేనివిధంగా సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నది. ఇప్పటికే సరికొత్త రికార్డులను తాకిన పసిడి ధర తొలిసారిగా.. ఆల్టైమ్కి చేరుకుంది. తాజాగా తుల�
Tesla Car | ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్లోకి ప్రవేశించనున్నది. భారత్లో తక్కువ ధరకే వై మోడల్ వెర్షన్ను త్వరలో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. కొత్త మోడల్ కారు తయారీ ఖర్చు దాదాపు 20శ�
Mulugu | ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు)లో మిర్చీ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట చేతికి వచ్చిన సమయంలో కూలీలు దొరక్క.. పంట నేలరాలిపోతుందనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Srisailam Temple | ఈ నెల 27 నుంచి 31 వరకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశ
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇ
Voter ID-Aadhaar Link | త్వరలోనే ఓటర్ ఐడీతో ఆధార్ను అనుసంధించనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలోనే ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానంపై చర్చి�
Dihuli Massacre Case | దాదాపు 44 ఏళ్లనాటి దళితుల ఊచకోత కేసులో ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సామూహిక హత్యల కేసులో ముగ్గురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఇద్దరు దోషులకు ఒక్కొక్కర
Crime news | ఓ గదిలో ఓ వ్యక్తిని కింద పడేసి నలుగురు వ్యక్తులు అతడిని తీవ్రంగా కొట్టారు. కింద పడిన వ్యక్తి చుట్టూ చేరి నలుగురు బెల్టుల (Belts) తో, ప్లాస్టిక్ పైపుల (Plastic Pipes) తో చితకబాదారు. బాధితుడు తనను కొట్టవద్దని, విడిచి
Posani Krishna Murali | టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ సీఐడీ విచారణ ముగిసింది. దాంతో ఆయనను గుంటూరు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో సీఐడీ హాజరు పరిచింది. ఈ సందర్భంగా పోసానిని న్యాయమూర్తి వి�