Hairsh Rao | అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ జూటా బడ్జెట్ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. రాష్ట్ర బడ్
ICC T20 Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. టీమిండియా యువ సంచలన బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ బ్యాట్స్మెన్ ర్యాకింగ్స్లో రెండోస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బ�
Gold Rate | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 3వేల డాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సుకు 3040 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. పసిడి ధర
తెలంగాణ బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని సీపీఐ (ML) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వీ ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంపై సవతితల్లి ప్రేమ కనబర్చుతోందని, వైద్యంపై నిధుల కోత పె�
BCCI Rules | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఇటీవల తీసుకువచ్చిన మార్గదర్శకాలు, ఫ్యామిలీ రూల్స్పై పునరాలోచన చేసే ఆలోచన ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఫ్యామిలీ రూల్పై ఇటీవల టీమి�
Meerut murder | వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారి అయిన తన భర్తను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి, అతడు మత్తులోకి జారుక�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య మార్కెట్లు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. బ్లూ-చిప్, ఐటీ స్టాక్స్లో అమ్మకాలు మార్కెట్పై ఒత్తిడిన
S Jaishankar | విదేశాలపై టారిఫ్లు, ఆంక్షల విధింపునకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ నిర్ణయాలు నిజమేనని చెప్పారు.
Credit Card Rules | ప్రస్తుతం కాలంలో క్రెడిట్కార్డులు భారీగా వాడుతున్నారు. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు సైతం పెద్ద మొత్తంలో కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్కార్డులతో ప్రయోజనాలు ఉండడంతో చాలామంది తీసుకున�
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ సూచించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు సురేష్, శ్ర�
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన గణిత ఒలింపియాడ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - 2025 లో చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.
KTR | ఎండిన వరి పంటతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అంటూ నినాదాలు చ�
UPI Services Close | మీకు బ్యాంకు ఖాతా ఉందా..? యూపీఐని ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎన్పీసీఐ కీలకమైన మార్పులు చేయబోతున్నది. ఏప్రిల్ ఒకటి ఈ మొబైల్ నంబర్లు వినియోగించే వ�