నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గుడ్డిమొల్కాపూర్, పులిపలుపుల ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పా�
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా లెజెండరీ ప్లేయర్లతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఇలా భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ ఒకటి నిర్వహ�
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్ డీపీ (డిస్ప్లే పిక్చర్)గా సొంత అవతార్స్ పెట్టుకునే వీలు కల్పించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని డబ్�
క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. అభిమానులంతా ప్రేమగా ‘క్రికెట్ దేవుడు’గా పిలుచుకునే ఈ మాజీ స్టార్ బ్యాటర్ కెరీర్లో ఆగస్టు 14కు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా 32 ఏళ్ల క్రితం
Maharashtra Accident | మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తూ ఆరుగురు మృత్యువాతపడ్డారు. మంజర్సుంబా – పటోడా హైవేపై కారు – టెంపో ఎదురెదురుగా ఢీకొట్టకు�
Maharashtra | మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ అనంతరం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంత్రులకు శాఖలను కేటాయించారు. పట్టణాభివృద్ధి, పర్యావరణం, మైనారిటీలు, రవాణా, విపత్తు నిర్వహణ బాధ్యలను సీఎం తీసు
ఆన్లైన్లో పరిచయమైన ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఆ యువతి సరేనంది. సదరు యువకుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఎవరెవరికో కాల్స్ చేస్తూ.. ఎక్కువ సమయం అలాగే గడిపే
హైదరాబాద్ : తమిళనాడులోని కాంచీపురంలో తమిళనాడు వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయదారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్ష�
కైరో : ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 41 మంది దుర్మరణం పాలవగా.. 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చ
భారత్-జింబాబ్వే జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. సిరీస్లో ఫేవరెట్గా బరిలో దిగుతున్న భారత్ను తామ�
సినీ ఫక్కీలో మాస్కులు ధరించిన కొందరు దుండగులు ఆ బ్యాంకులో చొరబడ్డారు. తుపాకులతో అక్కడి ఉద్యోగులను బెదిరించి, వాళ్లందర్నీ బాత్రూంలో బంధించారు. ఆ తర్వాత లాకర్ తెరిచి అందులో సుమారు 32 కేజీల బంగారంతో ఉడాయించ�
హైదరాబాద్: ఇరవై ఆరువారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్నిపంచి, ఎంతో మంది అద్భుతమైన సింగర్స్ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్నిచూరగొన్న ‘జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్’ కార్యక్రమం నేటితో ముగిసి