ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్మేందుకు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులు త్వరలో అమెజాన్ ద్వారా డిజిటల్ మార్కెట్లోకి....
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని నౌహట్టా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవాన్ గాయపడగా.. చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ విసయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ధ్రువీకరించారు. రెడ్పోరా �
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నెల 8న వేడుకలు ప్రారంభం కాగా.. 22 వరకు కొనసాగను
భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15న అఫ్ఘాన్ గడ్డపై కూడా జాతీయ సెలవు దినం ప్రకటించింది తాలిబాన్ ప్రభుత్వం. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో సోమవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఇంటి గోడకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు �
టీమిండియా సారధి రోహిత్ శర్మ రికార్డును కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (3487 రన్స్)ను గప్తిల్ దాటేశాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో �
వారణాసి : వారణాసి గంగానదిలో పడవ ప్రమాదాల నివారణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నదిలో తెడ్డుతో నడిచే పడవలపై నిషేధం విధించారు. కేవలం మోటార్ బోట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే గంగా హారతి కార
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసు అధికారులు కేంద్ర హోం శాఖ మెడల్స్ అందుకున్నారు. వీరి జాబితాను కేంద్ర హోం శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం...