సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదం మృత్యువాతపడ్డారు. కృష్ణయ్యగూడెం వద్ద ముంబై హైవేపై ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. మృతులను దొబ్బకుంట తండాకు చెంద
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ నెల 25న పర్యటించనున్నారు. పర్యటనలో జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ
పంట కాల్వలో కారు బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు-అర్ధవరం గ్రామాల మధ్య సోమవారం రాత్రి...
ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, చక్కటి ప్రణాళికతో లక్ష్యాలను సాధించుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. లక్ష్యాలను అనుగుణంగా కష్టి�
ప్రస్తుత మోడ్రన్ యుగంలో ఏం చెయ్యాలన్నా రిమోట్ కంట్రోలింగ్ వచ్చేసింది. కార్లను కూడా రిమోట్తో అన్లాక్ చేసేవారు. కానీ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. దాంతో మొబైల్తోనే కార్ల తాళం తీయడం, దాని ఇంజిన్ స�
Pain in Chest | ఛాతీలో ఏ రకంగా నొప్పివేసినా గుండె నొప్పిగా అనుకుని గాబరా పడిపోయి పక్కవాళ్లను కూడా గాబరా పెడుతుంటాం. అసలు ఛాతీలో నొప్పికి గుండె నొప్పికి తేడా ఏంటి..? ఛాతీలో నొప్పితో...
హైదరాబాద్ : కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్
Chemanthi Cultivation | వ్యాపార సరళిలో పండించే పూలలో గులాబీ తర్వాతి స్ధానం చేమంతిదే. సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు. పండుగలు, పర్వదినాలు, పూజలకు చేమంతులను తప్పని సరిగా వాడుతుండటం
రైల్వే స్టేషన్లో ఇద్దరు పిల్లల పక్కనే పడుకొని నిద్రపోతోందా తల్లి. తెల్లారుజామున 4 గంటలకు భర్త వచ్చి ఆమెను బలవంతంగా నిద్రలేపాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే.. ఆమెను లాక్కొచ్చి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే�