శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఆధ్వర్యంలో పరిపాలన భవనంలో వేడుకలు నిర్వహించారు. ఆలయ అధికారులు,
భారత్తో టెస్టు సిరీస్లో విజయం సాధించి.. టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ సౌతాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ..
శ్రీశైలం : శ్రావణమాసం వేడుకలు శ్రీశైలంలో కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జామున ఆలయ ద్వారాలు తెరిచి, భ్రమర
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా 2,71,730 క్యూసెక్కులు, విద్యుత్ ద్వారా మరో 26,376 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. సుంకేశుల నుంచి 96
హైదరాబాద్ : కర్నాటక బీదర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. ఎర్టిగా కారు వెనుక నుంచి కంటైనర్ను ఢీకొట్టింది. ఇదే ప్రమాదంలో మరో ఐదుగురు గాయాలపాలవగా.. ఆసుపత్రికి తరలి�
మిత్ర దేశాలతో సంబంధాలకు రష్యా చాలా విలువ ఇస్తుందని, వారికి అత్యాధునిక మిలటరీ ఆయుధాలు అందించేందుకు సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మాస్కో సమీపంలో జరిగిన ‘ఆర్మీ-2022’ కార్యక్రమంల�
Asthma control | ఆస్తమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, మన ఇండ్లల్లో దొరికే వస్తువులతో ఆస్తమాను నియంత్రికోవచ్చు.
Pulse crops cultivation | మన దేశంలో పప్పు ధాన్యాలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ముఖ్యంగా తెలుగు రాష్టాలలో దశాబ్ద కాలానికి ముందు పప్పు ధాన్యాలు పండించడంలో ప్రధమ స్థానంలో ఉండేవి. పెసర, మినుము, అలసందలు తెలుగు రాష్ట్రాల్లోన�
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా దేశం మొత్తం మువ్వన్నెల పతాకం రెపరెపలు ఆకాశన్నంటాయి. ఈ క్రమంలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా భారత దేశానికి, భారత క్రికెట్ అభిమానులకు �
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో రెండు ఎలక్ట్రిక్ బైక్లు పేలి, మంటలు చెలరేగాయి. ఇంటి బయట చార్జింగ్ పెట్టిన సమయంలో బైక్ల బ్యాటరీలు పేలిపోయాయి. బ్యాటరీలో పేలుడు సంభవ�
IIT Bombay | ప్రస్తుతం సోషల్ మీడియా కొనసాగుతున్నది. పలు అంశాలపై తమ తమ అభిప్రాయాలును సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఎక్కడ ఏ చిన్న తప్పు కనిపించినా ట్రోల్స్ చేస్తూ ఓ ఆట ఆడ�
ఏనుగులు మంచినీళ్లు తాగాలంటే తొండాన్ని ఉపయోగిస్తాయని మనకు తెలుసు. కానీ ఒక ఏనుగు పిల్లకు అది తెలియాలంటే నేర్చుకోవాల్సిందే కదా. అదిగో అలా తొండంతో నీళ్లు తాగడం నేర్చుకోవడానికి చాలా కష్టపడిందా ఏనుగు పిల్ల. ప
మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులమంటూ తనను ఎత్తుకెళ్లిన ఇద్దరు తనపై లైంగికదాడి...
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను పంచుకుంటారు. కొన్ని సరదాగా.. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ వస్తుంటారు. ఆయన షే
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఇళ్లు తగలబడి నష్టపోయిన వారికి సాయం చేయాలని ఫండ్ రైజర్ కార్యక్రమం జరుగుతోంది. వాళ్లను చూసిన ఒక డ్రైవర్.. తను నడుపుతున్న వాహనాన్ని ఆ గుంపుపైకి తోలాడు. ఈ ఘటన కొలంబియా కౌంట�