పాట్నా : బిహార్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పాట్నాలోని రాజ్భవన్లో కొత్త మంత్రులతో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఉప ము�
చండీగఢ్ : హర్యానా గురుగ్రామ్లోని ఢిల్లీ – జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం.. బి�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 59,791.32 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సైతం దాదాపు 80 పాయింట్ల పెరిగి 17,783.05 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంద�
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనున్నది. అబిడ్స్లోని జీపీవో సర్కిల్లో జరిగే కార్యక్రమానికి రాష్ట్రముఖ్యమంత్రి కల్�
India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో 8,813 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 15,040 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. క�
పాట్నా : బిహార్లో జేడీయూ మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత తేజస్వియాదవ్తో క�
FIFA | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (FIFA) కౌన్సిల్ బూ�
లక్నో : ఉత్తరప్రదేశ్ మెయిన్పురిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇంట్లో ఇద్దరితో పాటు లారీలో ఉ�
రెండు కుటుంబాల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న ఒక వ్యక్తి.. ఎదుటి కుటుంబం ఉంటున్న ఇంటిపై బాంబు విసిరాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే రెండు క�
ఆగస్టు 15.. భారత స్వాతంత్ర్య దినోత్సవమే కాదు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ఎం.ఎస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోజు కూడా. 2020లో సరిగ్గా ఇదే రోజున ధోనీ తన అంతర్జాతీయ క్రికెట�
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఆధ్వర్యంలో పరిపాలన భవనంలో వేడుకలు నిర్వహించారు. ఆలయ అధికారులు,