శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్�
శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుండి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు గేట్లద్వార 2,30,336, విద్యుదోత్పత్తి ద్వార 27,380, సుంకేసుల నుండి 77,919 క్యూసెక్కుల నీరు విడుదల కాగా..
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై, ఆయన పార్టీపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించలేదని, చంద్రబాబు నాయుడును అధికారంలోకి తేవడం క�
భూమిపై నీళ్లు ఉండటం వల్లనే ఇన్ని కోట్ల ప్రాణులు జన్మించాయని చెప్తారు. అందుకే నివాసయోగ్యమైన గ్రహాలను వెతికే సమయంలో కూడా ఆయా గ్రహాలపై నీరు ఉండే అవకాశం ఉందా? అనే పరిశోధనలు చేస్తుంటారు శాస్త్రవేత్తలు. అయితే
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన భవనాన్ని నగర పాలక సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నాయకులు ఆందోళకు దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మహిళలు చింపి తగులబెట్టారు. ప్రభుత్వానికి
రైతుల పట్ల తన అభిమానాన్ని, ప్రేమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి చాటుకున్నారు. మరణించిన రైతు కుటుంబానికి అండగా నిలిచారు. నేనున్నానంటూ సాయం అందించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాళే�
ఉక్రెయిన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద కాల్పులు జరిగిన విషయాన్ని హైలైట్ చేసిన ఉక్రెయిన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద�
Cramps in legs | అరికాలు, అరచేతిలో కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. ఇది అందరినీ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు జరిగితే పెద్ద నష్టం లేదు. తరచుగా జరుగుతుంటే మాత్రం...
తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిపేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట మీద ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంపై కేసీఆర్ సెటైర్లు వేశారు. తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతదా? దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా? అంటూ ఎద్దేవా చేశారు. వికారాబా�
టీడీపీ హయాంలో దేవాలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. కోట్ల రూపాయలు దోచుకున్నా చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ కూర్చున్నదని...
ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 టంచన్గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. వికారాబాద్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస