తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కరెంటు పోదని, కానీ దేశరాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటల కరెంటు రాదని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మా�
CM KCR | పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. బుధవారం ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రా
CM KCR | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అఅనంతరం కార్యాలయంలో సీట్లో కలెక్టర్ ఎస్ హరీశ్�
హైదరాబాద్ : స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21 న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధ
మిషన్ భగీరథ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా హసన్పర్తిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
Minister Harish Rao | భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అ�
ఒకే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో సంతోషాలు పంచుకునేందుకు కొలీగ్స్ కౌగిలించుకోవడం, హైఫైలు ఇచ్చుకోవడం సహజమే. అయితే ఇలా చేసిన ఒక వ్యక్తికి రూ.1.16 లక్షల ఫైన్ వేసిందో కోర్టు. దీనికి బలమైన కారణం ఉందండోయ్. ఈ ఘటన చైన
నల్గొండ : దేశంలో ఎక్కడా లేనివిధంగా మునుగోడులోనే 15శాతం మంది దివ్యాంగులున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపమంతా గత పాలకులదేనని ఆరోపించారు. ఈ ప్రాంత బిడ్డలు ఫ్లోరైడ్ రక్క�
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ బుధవారం పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాతో పాటు మరో తొమ్మిది సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ�