ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్.. తాజాగా వీల్చైర్లో కూర్చొని కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్�
కోడేరు: కొల్లాపూర్లో దారుణం జరిగింది. కన్నతండ్రే ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తానూ గొంతు కోసుకుని మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడి కుడికిళ్ల గ్రామానికి చెందిన మెట్టే ఓంకార్కు ము�
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్గిరి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్ను ట్రెసా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులు, పలు పె
Monkeypox | మంకీపాక్స్ ముప్పు పెరుగుతున్నది. మహమ్మారి కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామో ఘెబ్రేయేషన్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకా�
గత మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీలు చేయలేక విమర్శలపాలవుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. గ్యాప్ తీసుకొని ఆసియా కప్తో మళ్లీ జట్టుతో చేరుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఆశించిన స్థా�
హైదరాబాద్ : ఒకరు రక్తదానం చేస్తే.. మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం సనత్ నగర్ స్పోర్ట్స్
నల్గొండ : రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయని, అభివృద్ధి కోసమైతే అదే పార్టీ నుంచి రాజగోపాల్రెడ్డి ఎందుకు పోటీ చెయ్యడం లేదంటూ మునుగోడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి జగదీశ్రెడ్�
Minister KTR | అంతర్జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన, శక్తిమంతమైన ఆసియా, యూరప్ నాయకుల సమావేశంలో పాల్గొనాలంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ వేదికగా జరగనున్న ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్ నిర
నాగారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలను చూసిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో టీఆర్ఎస్లో భారీగా చేరికలు జరుగుత�
TSLPRB | ఈ నెల 18 నుంచి కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గురువారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం తెలిపింది. ఉదయం 8 గంటల ను
హైదరాబాద్ : తెలంగాణ లాసెట్, పీజీ లా సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో.. చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ ఆర్ లింబాద్రి లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు ప్రకటించారు. పరీక్షల�
హైదరాబాద్: రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలపై ఎంపీ అర్వింద్ పచ్చి అబద్ధాలు చెప్పాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి త�
హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వేడుకల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలిపారు. బీఆర్కే భవన్లో కమిటీ చైర్మన్ కేకే అధ్యక్షతన సమావే