హైదరాబాద్ : తెలంగాణలో అమిత్షా పర్యటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుటుంబ పాలనపై అమిత్షా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘పూర్
క్రికెట్ నుంచి కొంత విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తన టైంను జీవిత భాగస్వామి అనుష్క శర్మతో గడుపుతున్నాడు. ఇటీవలే భార్యాపిల్లలతో కలిసి యూరప్ చుట్టొచ్చిన కోహ్లీ.. తాజాగా ముంబైలోని మఢ్ ఐల�
అమరావతి : కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమ్స్యలపై ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం కృషి చేసే దిశగా ప్రారంభించిన జనవాణి కార్యక్రమాన్ని ఆదివార�
న్యూఢిల్లీ : విదేశాల నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. భారత్లోకి గోధుమలను దిగుమతి చేసుకునే యోచన లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి గతంలో వేడిగాలుల కారణంగా గో�
సూర్యుడు ఉదయించే దేశం జపాన్ నూతన ప్రధాని ఫూమియో కిషిడకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ కేబినెట్ ప్రతినిధి ఆదివారం నాడు వెల్లడించారు. శనివారం నాడు కిషిడ జలుబు, జ్వరంతో బాధపడ్డారు. దీంతో పీసీఆర్ టెస్టు చే�
ఐపీఎల్ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమైన కేఎల్ రాహుల్.. జింబాబ్వే సిరీస్లో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం దొరకని రాహుల్.. రెండో మ్యాచ్�
న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (BKU) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయిత్ను ఘాజీపూర్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు నేతను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసి, పోలీస్స్టేషన్కు త�
ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకలో క్రికెట్ గురించి చర్చించేందుకు ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నడుం బిగించాడు. ఈ క్రమంలో బీసీసీఐతోపాటు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సెక్
న్యూఢిల్లీ : ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఇటీవల జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. న్యూర�
స్టూడెంట్ వీసాపై తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లిన హైదరాబాదీ వంశీ రెడ్డి చింతా రెడ్డి.. ఇటీవల కన్నుమూశారు. ఆష్బర్టన్లో డైరీ ఫామ్ మేనేజర్గా పనిచేసిన వంశీ న్యూజిలాండ్లోనే మరణించారు. ఆయన మృతదే�
జీడికల్ (జనగామ) : లింగాలఘణపురం మండలం జీడికల్ వీరాచల జీడికంటి సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో కలిసి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి శంకుస
స్వాతంత్ర్య దినోత్సవం నాడు రష్యా దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. సోవియట్ పాలన నుంచి స్వతంత్రం వచ్చి 31 ఏళ్ల
హైదరాబాద్ : నిజామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక కపిల హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా �
హైదారాబాద్: ఈ వారాంతంలో హైదారాబాద్ దగ్గరలోని హార్ట్ఫుల్నెస్ ప్రధానకేంద్రమైన పచ్చని కాన్హా శాంతి వనంలో హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ [HET], ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ [AICTE] భాగస్వా�