దేవరకొండ, ఆగస్టు 23 : ఈజిప్టు దేశంలోని తైకో నగరంలో సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు జరుగనున్న అంతర్జాతీయ వీల్చైర్ హ్యాండ్బాల్ పోటీలకు చందంపేట మండలంలోని మూడుదండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మాతండాకు చెందిన ర�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్లో అశాంతికి ఆజ్యం పోశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి నగరంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై అలజడి, ఆందోళనలు చెలరేగటంతో మంగళవారం పోలీసులు కేసు నమోదు
అస్తిత్వ రాజకీయాలకు, అస్థిరపరిచే శక్తులకు మధ్య పోరాటం బీజేపీ రాజకీయ పార్టీ కాదు.. అది రాబందుల పార్టీ.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర పన్నుతున్నరు కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేకే ఎమ్మెల్సీ �
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ ఇన్జంక్షన్ పిటిషన్ కవిత నివాసం వద్ద దౌర్జన్యానికి దిగిన 26 మందిపై కేసు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీతో సంబంధం లేని తనపై నిరాధార ఆరో�
ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మతం పేరుతో అలజడి సృష్టించి విద్వేషాలు రెచ్చ�
24 నుంచి 26 వరకు హైదరాబాద్లో లోగోను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): జీవశాస్ర్తాలు, ఔషధ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా
రాజాసింగ్కు బెయిల్ మంజూరు కావడంతో ఒక వర్గానికి చెందిన ప్రజలు మంగళవారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు ఆగ్రహంతో దాడులకు దిగారు. ఈ ఘటనలతో పలు వ�
రాష్ట్రంలోని అన్ని మతాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న మన ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని శాసనమండలి చైర�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదని, శా�
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడికి తెగబడడాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం �
ప్రజలను, సొంత పార్టీని వంచించాడు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు మర్రిగూడ, ఆగస్టు 23 : నమ్మి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఓట్లేసిన ప్రజలను మోసం చేస�
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పక్కాగా గెలుస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వ�