గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన వైసీపీ నేత వుయ్యురు శివ రామిరెడ్డి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయనకు పవన్ కల్యాణ్ తమ పార్టీ కండువా..
అధికారుల తప్పిదంతో ఓ వికలాంగుడి పెన్షన్ రద్దయింది. దాంతో జగన్కు ఓటేసి తప్పుచేశానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోక సెంటర్లోకొచ్చి చెప్పుతో కొట్టుకున్నాడు. తన కష్టాలను ఈ ప్రభుత్వం...
బీదర్లోని భంగూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్ను కారు డీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్ర
వికారాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడి ఎన్నేపల్లి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ధార్మిక పరిషత్ ఏర్పాటైంది. ధార్మిక పరిషత్ను నెలకొల్పుతూ జగన్ సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిషత్లో మొత్తం 21 మంది సభ్యులుగా ఉండనున్నారు. ఈ కొత్త పరి�
మరికొన్ని రోజుల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున�
Vegetables on rooftop | తాజా కూరగాయలు పండించటంతోపాటు రసాయనాలు లేని ఆహారం సొంతంగా తయారుచేసుకొనే ఈ తరహా తోటలు పెంచుకోవటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలనుకొనేవారికి కొన్ని జాగ్రత్తలు, �
Healthy foods | రోజుకు 10, 12 గంటల పాటు కదలకుండా డెస్క్ ముందు కూర్చుని పని చేసి అలసిపోతున్నాం. ఆఫీసులో దొరికే ఏదో ఆహారాలను తిని మమ అంటున్నాం. ఈ నేపథ్యంలో మన ముందున్న మార్గాలివి..
శ్రీనగర్ : కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో వలస కార్మికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ�