తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆరాటపడుతున్న భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21, 28, 22,29 తే�
కుక్కపిల్లలను పెంచుకునే కుటుంబాలు వాటిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. కానీ కొందరు మాత్రం సరిగా పట్టించుకోకుండా, ఆహారం పెట్టకుండా ఆ మూగజీవాలకు నరకం చూపిస్తుంటారు. అలా చేస్తున్న ఒక వ్యక్తికి పోలీసులు క�
కొడకండ్ల : ఆ నాటి మహనీయుల పోరాటం, తాగ్యాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని.. ఆ స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజెప్పేందుకే ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
Antibiotics | వైద్యుల్ని సంప్రదించకుండానే పెద్దలే కాకుండా చిన్నారులకు కూడా యాంటీబయోటిక్స్ ఇస్లున్నారు. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా చిన్నవయసులోనే ఆరోగ్య సమస్యలను...
హైదరాబాద్ : స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అల్లో ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎంపీల�
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ను భారత జట్టు కైవసం చేసుకుంది. రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వేను 161 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భా�
వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, కొడాలి నానిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ 420 అనే పార్టీలో 840 లని విరుచుకుపడ్డారు. ఎన్నో భూ కబ్జాలు చేసిన వైసీపీ నేతలు..
వరంగల్: మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల
Praja Deevena Sabha | తెలంగాణ గడ్డపై బీజేపీ అడుగుపెడితే విశానమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము సైతం కేసీఆర్తో కలిస�
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ తడబడింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి టీమిండియా తరఫున బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కేఎల్ రాహుల్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. ధవన్కు జోడీగా వచ్చి�
CM KCR | మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట�
ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదని కేసీఆర్ తెల్చిచెప్పారు. మునుగోడు ప్రజాదీవెన సభలో బీజేపీపై మండిపడిన ఆయన.. ‘‘తెలంగాణ రైతుల అప్పులన్నీ తీరిపోయి.. ఆయన డబ్బులు ఆయనకు వచ్చే వరకు రైతు బంధు ఆగదు. వ్యవసాయం స్థ�
నెల్లూరు జిల్లాలో శ్రీవేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైభవోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం ఉదయం నిర్వహించిన పుష్పయాగం సప్తవర్ణ శోభితంగా నిలిచింది. ఈ వేడుకకు వేల సంఖ్యలో...
మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముంది? మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. మునుగోడులో ప్రజాదీవెన సభ సందర్భంగా కేసీఆర్ ఈ