ఢిల్లీ : జూలై రెండోవారం నుంచి కందిపప్పు ధర పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాపారులు, గిడ్డంగులు తమ నిల్వల సామర్థ్యాన్ని వె�
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న ఉదయం 11 .30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంలో పోలీస్శాఖ కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్రెడ్డి పి�
సేవా కార్యక్రమాల్లో ముందుండే హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ మరో కొత్త సేవకు శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ ను..
చండీగఢ్ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో పాక్ ఐఎస్ఐ మద్దతున్న టెర్రర్ మాడ్యూల్ను ఛేదించారు. కెనడాకు చెందిన అర్ష్ దల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ స�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. నారా లోకేశ్ రూ.369.27 కోట్ల ఆస్తులతో అత్యధిక ఆ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 94 వేలకు పైగా కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మొత్తం రూ.93.07 కోట్లు సెటిల్మెంట్...
ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారి తుపానుగా మారే అవకాశం ఉన్నది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు...
Jurala | జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు 2.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది.
Milk Fever in cattle | పాల జ్వరంతో బాధపడుతున్న పశువులకు సకాలంలో చికిత్స అందిస్తే బతికి బయటపడే అవకాశాలున్నాయి. ఈ పాల జ్వరం ఎందుకు వస్తుంది..? చికిత్స ఎలా ఉంటుంది..? నివారణ మార్గాలు..
Eating raw vegetables | ఏ సీజన్లో అయినా కూరగాయలను పచ్చిగానే తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే, వానాకాలంలో మాత్రం కాస్తా ఆలోచించాల్సిందే. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పచ్చి కూరగాయలు తినొచ్చని...
Talasani Srinivas yadav | వేలాదిమంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఆవిర్భవించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేటి తరానికి చెందిన అనేక మందికి దేశ స్వాతంత్య్రం