Vinayak Mete | మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు, శివసంగ్రామ్ పార్టీ నేత వినాయక్ మేటే (52) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముంబై – పుణే ఎక్స్ప్రెస్పై ఆదివారం జరిగిన ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పో్
జైపూర్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 24 సంవత్సరాల కిందట చంపిన కృష్ణ జింక కోసం రాజస్థాన్లో స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నారు. బిష్ణోయ్ సొసైటీ తరఫున జోధ్పూర్ జిల్లాలోని కంకణి గ్రామంలో స్మారకాన్ని
JK Rowling | ప్రముఖ రచయిత సల్మాన్పై రష్దీపై దాడి అనంతరం.. హ్యారీ పోర్టర్ నవలా రచయితి జేకే రౌలింగ్కు చంపుతామంటూ ట్విట్టర్ వేదికగా బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. అమెరికాలో శుక్రవారం రష్దీపై జరిగిన హత్యాయత్�
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజ్టెకు 3.22 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తివేసి 4.03 లక్షల క్యూసెక్కుల
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. క్యూలైన్ తిరుమల గోగర్భం జలాశయం వరకు సర్వదర్శనం క్యూలైన్ ఉండగా.. వెం�
మునుగోడు : సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్రెడ్డికి లేదని విద్యుత్శాఖ మంత్రి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీ పం�
హైదరాబాద్ : ఈ నెల 22న భారత సంతంత్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకలను ఎల్బీ స్టేడియంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వజ్రోత్సవాల కమిటీ
పాలకుర్తి : త్వరలో గిరిజనులకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సాంస్కృతిక భవనాన్ని నిర్మించి ఇస్తామని, ఇందుకు అవసరమైన ఎకరాన్ని స్థలాన్ని సేకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలెక్టర్ను ఆదేశించార
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ప్రశాంత, చక్కని వాతావరణ పరిస్థితులున్నాయని, తద్వారా పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్, మం
Diabetes controlling | మనల్ని పట్టి పీడిస్తున్న అనేక ప్రాణాంతక వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. వాస్తవానికి ఏటా ఎందరో ఈ చక్కెర వ్యాధికి బలవుతున్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే.. లైఫ్ స్టైల్ తప్పక మారాల్సిందే...