మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వెన గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో
సాగు, తాగు నీరందించడానికి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్మిస్తున్న కిష్టరాంపల్లి ప్రాజెక్టులో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉ�
‘ఈడీ, సీబీఐకి బెదరం. తెలంగాణ సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకోం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజ�
కుటుంబ తగాదాల కారణంగా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకొన్న ఓ భార్య.. అతడిని మంచానికి కట్టేసి పరారైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడులో చోటుచేసుకొన్నది. ఎస్సై సంతోష్ తెలిపిన వ
పల్లెనిద్ర కార్యక్రమం ఓ చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం ఆముదంబండా తండాలో పల్లెనిద్ర చేశారు. గురువారం ఉదయం ఆయన ఆమ
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో వెయ్యి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది జులై 17న నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
పార్టీలకు అతీతంగా పథకం వర్తింపు తాజాగా స్టీల్, సిమెంటు దుకాణం ప్రారంభించిన ఓ కాంగ్రెస్ నేత ములుగు జిల్లాలో అరుదైన దృశ్యాలు ఏటూరు నాగారం, ఆగస్టు 25: ఆయన కాంగ్రెస్ నేత.. కానీ దళితుడు. వేరే పార్టీ అయితేనేం..
రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కేంద్రం సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మోహన్కు సన్మానం హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : దేశీయ భాషల్లోకి మన బాలసాహిత్యాన్ని తీసుకుపోయేందుకు కేంద్�